మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చపాతీలు, గోధుమ నూక (దలియా), జొన్న రొట్టెలు, కొర్ర బియ్యం, ముడి బియ్యం (బ్రౌన్ రైస్) ఇలా ఏ ధాన్యపు ఉత్పత్తులైనా సరే, తగిన పరిమాణంలో తింటే.. బరువును నియంత్రణలో ఉంచు కోవచ్చు. గోధుమ రొట్టెలు, ముడి బియ్యంకంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంస కృత్తులు, పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. …
Read More »బరువు తగ్గాలా..?ఐతే ఇది చేయండి..?
ప్రస్తుత ఆధునీక రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా సరిగా తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటి వలన ఉన్నఫలంగా లావు ఎక్కుతారు త్వరగా. అయితే ఇలా అనవసరంగా పెరిగిన శరీర బరువును తగ్గించుకోవాలంటే ఏమి చేయాలో తెలుసా..?. కొంతమంది శాస్త్రవేత్తలు ఉదయాన్నే ఇలాంటి పనులుచేస్తే లాభముంటుందని చెబుతున్నారు.ఇటీవల వచ్చిన ఒక సర్వే ప్రకారం నిద్రలేవగానే పొద్దు పొద్దున్నే వెలుగును ప్రసాదించే సూర్యకిరణాలను ఆస్వాదించడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు …
Read More »ఇప్పుడు నేను తినేదే అందరికీ పెట్టండి అన్నాడు.. మొన్న అసలు ఏం వండిచాడో కూడా తెలియదు
సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ పనుల్లో బిజీ అయ్యారు. సెక్రటేరియట్ రెడీ కాకపోవటంతో తాడేపల్లిలోని ఇంటి నుంచే వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అయితే అధికారులు, ఉన్నతాధికారులతో జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మధ్యాహ్నం అధికారులకు ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లోనే అధికారులు, ఉన్నతాధికారులకు భోజనాలు ఏర్పాటు చేయాలని, తాను …
Read More »రోజు పెరుగు తింటే ఏమవుతుందంటే.
పెరుగు ఇది అంటే ఇష్టపడనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో..?. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అయితే పెరుగు తింటే లాభాలు ఏమిటో తెలుసుకుందామా..! ప్రతి రోజు పెరుగు తింటే జీర్ణసమస్యలు ఉండవు. మనకు ఒకవేళ గ్యాస్,అసిడిటీని అరికడుతుంది.మలబద్ధకం,కడుపులో మంట ఉంటే తగ్గుతాయి. అధిక బరువున్నవాళ్లు తగ్గుతారు. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్న తరుణంలో గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.రక్తసరఫరా మెరుగుపడుతుంది. మనకు క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటుంది.మనిషికి రోగనిరోధక …
Read More »లివర్ చెడిపోవడానికి కారణాలు..!
మానవుడి శరీరంలో అత్యంత పెద్దదైన అవయవం లివర్. లివర్ చేసే పనులు ఎంతో ముఖ్యమైనవి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్ ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే నేటి తరుణంలో మనం తింటున్న అనేక ఆహార పదార్థాలు, పలు వ్యాధులు, అలవాట్లు లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. చక్కెర లేదా తీపి …
Read More »కాఫీ త్రాగే అలవాటు లేకపోతే మీరు ..?
మీకు ప్రస్తుత రోజుల్లో కాఫీ త్రాగే అలవాటు లేకపోతే మీరు ఎంత నష్టపోతారో ఇప్పుడు తెలుసుకొండి. కాఫీ త్రాగిన తర్వాత కలిగే లాభాలేంటో తెలుసుకున్నాక అయిన ఒక్కసారైన కాఫీ త్రాగాలని మీరు అనుకుంటారు. అయితే కాఫీ త్రాగడం వలన లాభాలు ఏమిటి అంటే..ఒక కప్పు కాఫీలో 1.8గ్రాముల ఫైబర్ ఉంటుంది. మన శరీరానికి రోజుకు అవసరమైన 20-40గ్రాముల్లో మనం రోజుకు రెండు సార్లు కాఫీ త్రాగితే 10%ఫైబర్ అందుతుంది. మందు …
Read More »విటమిన్ B3 ఉపయోగాలు తెలుసా..?
ప్రస్తుత ఆధునీక సాంకేతిక యుగంలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఫిజ్జాలు బర్గర్లు అంటూ సరైన ఆహారం తినకుండా రోగాల భారీన పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారం ముఖ్యంగా విటమిన్ B3ఉన్న ఆహారం తింటే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం.. విటమిన్ B3 తినడం వలన ఆకలిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతుంది. చర్మం అలర్జీకి గురికాకుండా చర్మం ప్రకాశవంతంగా ఉండేలా దోహాదపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కండరాలను …
Read More »ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు..
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. నిత్యం వ్యాయామం చేయాలి. సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. వీటితోపాటు కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఎల్డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులు …
Read More »భోజనాల్లో అప్పడాలపై చంద్రబాబు ఫొటోలు.. విస్తుపోయిన మహిళలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన చుట్టూ ఉండేవారి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది. తాజాగా చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమలో ప్రజలకు పంచిపెట్టిన భోజనంతోపాటు అప్పడాలపై చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలకు అందించిన తిండిపైనా చంద్రబాబు ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడమేంటని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్లో సెటైర్లు సంధించారు. ‘ఆశ – దోచే …
Read More »చంద్రబాబు సభలకు కుర్చీలు, టెంట్లు వేసి.. కూలర్లు పెట్టి ఆహారం పెట్టి డబ్బులిచ్చినా జనం రావట్లేదా.?టీడీపీ గగ్గోలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 242వ రోజుకు చేరుకుంది.. జగన్ కు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. దాదాపుగా చివరి దశకు పాదయాత్ర చేరుకుంది. ముండుటెండల్లో సైతం పాదయాత్ర జరిగింది.. అయితే తాజాగా మంత్రి అయ్యన పాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నంలో కూడా జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇసుక వేస్తె రాలనంత జనాలు రావడం, వారిలో కొందరు …
Read More »