గతంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ సర్కారు అప్పటివరకు ఉన్న పాత ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్ లో కొత్త ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .అయితే కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఏటీఎం లదగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమే కాకుండా ఏకంగా ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు కూడా జాడ …
Read More »500 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాలకు అమ్మేసిన మహా కిలాడి
ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతులను ఆకర్షించి, తర్వాత వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్న ఓ ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ ముఠా 500 మంది అమ్మాయిలను ఢిల్లీ, ఆగ్రాలోని వేశ్యా గృహాలకు అమ్మేసినట్లు పోలీసుల తెలియజేశారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన దంపతులను ఢిల్లీలోని గీతా కాలనీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రాలోని వేశ్యా వాటిక నుంచి 19 ఏళ్ల అమ్మాయి రక్షించిన పోలీసులు ముగ్గుర్ని …
Read More »