తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 28 వేలకుపైగా నీటివనరుల్లో రూ.89 కోట్లతో 93 కోట్ల చేపపిల్లలు, రూ.25 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలు వేయనున్నట్టు తెలిపారు. చేపపిల్లల పంపిణీపై మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. మత్య్ససంపద పెంచడంతోపాటు మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్ చేప పిల్లల పంపిణీకి …
Read More »