టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది..ఈ 2 వేల కోట్ల స్కామ్లో చంద్రబాబు, లోకేష్లపై విచారణ జరిపించాలని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పీఎస్ శ్రీనివాస్కు, మా చంద్రబాబుకేం సంబంధం అయినా 2 లక్షలు దొరికితే…2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు ప్రచారం …
Read More »చంద్రబాబుకు బుద్ధిరావాలి.. ఎమ్మెల్యే ఆర్కే రోజా మొక్కులు…!
మాఘపూర్ణిమ పురస్కరించుకుని పుత్తూరు కె.యన్ రోడ్డు నందు విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. తొలుత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నుంచి వందలాది మంది విశ్వబ్రాహ్మణుల స్త్రీల తో కలసి క్షీర, కలశ కుండలాలతో ఊరేగింపుగా బయలుదేరి శివాలయం వరకు రోజా స్వయంగా నడిచివచ్చారు. తదనంతరం శివాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..మహిళలతో …
Read More »చంద్రబాబు, ఎల్లోమీడియా దుమ్ముదులిపిన వైసీపీ నేత రామచంద్రయ్య..!
అమరావతి పేరుతో రెండు నెలలుగా వరస డ్రామాలతో రాజధాని రాజకీయాన్ని రక్తికట్టించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మరో డ్రామాకు తెరతీశారు. ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనచైతన్యయాత్రలు నిర్వహించేందుకు చంద్రబాబు రెడీ అయ్యాడు. బాబు నయా రాజకీయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారం పోయినదగ్గర నుంచి పిచ్చెక్కినవాడిలా ప్రభుత్వంపై అక్కసు …
Read More »వికేంద్రీకరణపై టీడీపీ రాజకీయం…టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్..!
ఏపీకి మూడు రాజధానుల విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైవి…సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా…ఎల్లోమీడియాకు కనిపించడం లేదని తీవ్రంగా ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్ దళితులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ …
Read More »చంద్రబాబు. లోకేష్లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ చేస్తున్న పాడుపనులపై ఫిర్యాదు చేస్తే కనీసం 80 శాతం మంది టీడీపీ నేతలు జైలుకు వెళతారంటూ..వైసీపీ ఫైర్బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్లపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందినట్లేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. …
Read More »ఇదేందయ్య..ఇది..ఏందిది..బాబు, లోకేష్లను అలా ఆడుకున్నావేంటయ్యా అంబటి..!
లోకేష్ రాజకీయాలకు పనికిరాడని…చంద్రబాబు నిప్పో, తుప్పో తేలబోతుందని..వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై అంబటి నిప్పులు చెరిగారు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ అంతరించిపోయే స్థితికి చేరిందని అన్నారు. ఇక తెలుగు దేశం పార్టీ మునిగిపోతున్న నావ అని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ను చంద్రబాబు కుట్రపూరితంగా దెబ్బతీయడమే కాకుండా పథకం ప్రకారం ఆయన కుటుంబసభ్యులను …
Read More »ఏబీవీ సస్పెన్షన్పై మంత్రి బొత్స కామెంట్స్…!
ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును వైసీపీ ప్రభుత్వం సస్సెండ్ చేసింది. అయితే తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్గా వ్యవహరిస్తుందంటూ, అధికారులను కూడా వేధిస్తుందంటూ..తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »పింఛన్లపై టీడీపీ రాజకీయం…దేవినేని అవినాష్ ఫైర్..!
అమరావతి ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు పింఛన్ల పేరుతో మరో రాజకీయ పోరాటం మొదలెట్టారు. ఏపీలో నిబంధనల పేరుతో జగన్ సర్కార్ దాదాపు 7 లక్షల పింఛన్ల తొలగించిందంటూ ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పింఛన్లపై టీడీపీ చేస్తున్న రాజకీయంపై వైసీపీ యువనేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ మండిపడ్డారు. పింఛన్లపై టీడీపీ చేసే అసత్య ప్రచారాలను ఖండిస్తూ దేవినేని అవినాష్ …
Read More »చంద్రబాబుకు “కమ్మ”గా క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే…!
ఏపీలో అధికార. పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు నినాదంతో గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలను నడిపిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటూ జేఏసీని ఏర్పాటు చేసి…జిల్లాలలో తిరుగుతూ జోలె పట్టుకుని భిక్షాటన చేస్తూ.. రాజధాని ఆందోళనలను ఉద్యమంగా మల్చాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. కాగా ఉత్తరాంధ్ర, …
Read More »చంద్రబాబుపై మంత్రి అనిల్కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!
కేంద్రలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన ఎన్నార్సీ,. సీఏఏ., ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లింములు, వివిధ సామాజిక సంస్థలు, వివిధ జాతీయ. ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఎన్నార్సీని ఒప్పుకునేది లేదని ప్రకటించారు. అయితే ఎన్నార్సీ, సీఏఏలను పైకి వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ఈ విషయంపై పెద్దగా మాట్లాడడం లేదు. రీసెంట్గా పార్లమెంట్లో ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు …
Read More »