చాలా రోజుల గ్యాప్ తరువాత రానా మీడియా ముందుకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రస్తుతం తన చిత్ర పోస్టర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. శివకుమార్ దర్శకత్వంలో రానా హీరోగా ‘1945’ అనే టైటిల్ తో సినిమా రాబోతుందని ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి దీపావళి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో అభిమానులు ఆనందంలో మునుగుతున్న సమయంలో రానా ఒక్కసారిగా …
Read More »గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం..పలు అనుమానాలు..!
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ పార్టీ మారుతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ ఒకే రోజు బీజీపీ ఎంపీ సుజనా చౌదరిని, సీఎం జగన్ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీ బీజేపీలో కాని, వైసీపీలో చేరుతాడు కానీ ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాని వంశీ మాత్రం అనూహ్యంగా దీపావళి రోజున పార్టీకి, ఎమ్మెల్యే పదవికి …
Read More »హిందూపురంలో బాలయ్యకు ఘోర అవమానం..!
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్యకు సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. వ్యక్తిగత పనిపై నియోజకవర్గానికి వెళ్లిన బాలయ్యను స్థానికులు అడ్డుకుని ఘోరావ్ చేశారు. అక్టోబర్ 24న గురువారం నాడు టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలం, గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊరిని పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల కిందట హిందూపురం–చిలమత్తూరు …
Read More »కచ్చలూరు బోటు వెలికితీత..బాబు మార్క్ లేఖ..!
ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే..అది నా ఘనత అని గొప్పలు చెప్పుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా..గతంలో సింధూ ఒలంపిక్పతకం సాధిస్తే..అది నా ఘనతే అని..సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాడంటే..అది నా ఘనత అని చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటాడు. ఆఖరికి విషాదంలో కూడా పబ్లిసిటీ కోరుకునే రకం చంద్రబాబు అని మరోసారి రుజువైంది. సెప్టెంబర్ 15 న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు …
Read More »ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు రూ.10 కోట్ల ప్రజాధనమా..మండిపడిన హైకోర్ట్..!
2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ఓట్ల కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి మోదీని దింపేస్తా అంటూ రెచ్చిపోయాడు. అంతే కాదు..ప్యాకేజీకి ఒప్పుకుని హోదా ఏమైనా సంజీవనా అన్న నోటితోనే చంద్రబాబు హోదా కోసం ఎన్నికలకు ముందు ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 11 న ఢిల్లీలో బాబుగారు ప్రత్యేక హోదాపై ధర్మ పోరాట దీక్ష అంటూ …
Read More »ఇసుకపై నీచ రాజకీయం చేస్తున్న పార్టనర్లకు చుక్కలు చూపించిన సామాన్యుడు..వైరల్ వీడియో..!
చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి గ్రామస్థాయి నేతల వరకు ఇసుకను దోచుకుని వేలాది కోట్లు గడించారు. గత ఐదేళ్లలో టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి అడ్డూ, అదుపు లేకుండా పోయింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో ఇసుకపై ప్రభుత్వానికి గత ఐదేళ్లలోనే 2,800 కోట్లు వేల కోట్ల ఆదాయం వస్తే..ఏపీలో మాత్రం రూ.116 కోట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి ఏపీలో …
Read More »దేవుడా…బాబుగారి కామెడీ మామూలుగా లేదుగా..!
పాపం టీడీపీ అధినేత చంద్రబాబుగారికి రోజు రోజుకీ మతిపోతున్నట్లుంది… .. తనను చిత్తుగా ఓడించిన ప్రజలను అవమానించేలా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాలిచ్చే ఆవును వదులుకుని, దున్నపోతు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ప్రజలపై ఆక్రోశం వెళ్లగక్కాడు. తాజాగా శ్రీ కాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి..మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల్లో వైసీపీకి ఓటేశామా అంటూ అని ప్రజలు బాధపడుతున్నారని..మళ్లీ తానే సీఎం కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబు కాసేపు …
Read More »చంద్రబాబుకు చుక్కలు చూపించిన వైసీపీ మంత్రి..!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా రాష్ట్రంలో మొదలైన అన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని భావించిన జగన్ సర్కార్ పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ కొత్తగా రివర్స్ టెండరింగ్కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రధాన డ్యామ్, హైడల్ ప్రాజెక్టుతో సహా వెలిగొండ వంటి అన్ని ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు వెళ్లింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్పై చంద్రబాబు, దేవినేని ఉమతో …
Read More »గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన నారావారు..!
ఏపీలో జగన్ సర్కార్ ఒకేసారి లక్షా 34 వేల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు, 4 లక్షల గ్రామవాలంటీర్ల ను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. 2014లో బాబువస్తే జాబ్ వస్తుందని మీడియాలో యాడ్స్ గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఐదేళ్లలో యువతకు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లోనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి యువత పొట్టగొట్టాడు. …
Read More »చంద్రబాబు పరువును నడిబజారున పడేసిన ఏపీ బీజేపీ నేత..!
టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ బీజేపీతో దోస్తాన కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 2014 లో మోదీ హవాలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్లపాటు ఎన్డీయేతో అంటకాగి, ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి జై కొట్టాడు. ప్రజల్లో నాటి ప్రతిపక్ష నేత జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి బెంబేలెత్తిన చంద్రబాబు..సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీని, జగన్ను కలిపి టార్గెట్ చేశాడు. సిగ్గు, లజ్జ …
Read More »