ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా, కోటి లింగాల వద్ద జరిగిన భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోయిన పది మంది కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన 5 లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు పట్టాలు అందించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, …
Read More »సురేష్ ను పరామర్శించిన కడియం
ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా కోటి లింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్ లో జరిగిన భయానక అగ్నిప్రమాదంలో గాయపడి, నిమ్స్ లో చికిత్స పొందుతున్న సురేష్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు దవాఖానాకు వెళ్లి పరామర్శించారు. ఆయనకు జరుగుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని ఖర్చులు భరిస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో సురేష్ …
Read More »మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.. మేయర్ నరేందర్
కోటిలింగాల వద్ద బాణసంచా తయారి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం విచారకరమని,ఈ సంఘటన తీవ్ర దిగ్బ్రాంతిని గురిచేసిందని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.సంఘటనా స్థలానికి వెల్లి ప్రమాదం ఎలా జరిగిందో అడిగితెలుసుకున్నారు.అనంతరం MGM మార్చురిలో ఉంచిన మృతదేహాలను సందర్శించి వారి కుటుంభసభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ ఈ ఘటన చాలా భాదాకరమని,హృదయవిదారకరమైన ఘటన అని మేయర్ అన్నారు.ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలో కోల్పోయిన వారంతా పేద కుటుంబానికి చెందిన …
Read More »భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాదంపై కడియం దిగ్ర్భాంతి
భద్రకాళీ ఫైర్ వర్క్స్ లో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ తీవ్ర అగ్నిప్రమాదంతో వరంగల్ నగరం విషాదసంద్రంలో మునిగింది. వరంగల్ రూరల్ జిల్లా, కోటి లింగాల వద్ద గొర్రెకుంటి గ్రామంలో భద్రకాళి ఫైర్ వర్క్స్ లో అగ్నిప్రమాదం సంభవించి కొన్నిగంటల పాటు మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి …
Read More »అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి
వరంగల్ లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని …
Read More »అగ్నిప్రమాదానికి గురైన “ఏపీ ఎక్స్ ప్రెస్”-మొత్తం 36మంది ..!
నిత్యం ప్రయాణికులతో బిజీ బిజీగా ఉండే ఏపీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ మంటల్లో చిక్కుకుంది .దేశ రాజధాని మహానగరం ఢిల్లీ నుండి వైజాగ్ కు బయలుదేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ గ్వాలియర్ దగ్గర బిర్లా నగర్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో అగ్నిప్రమాదానికి గురైంది .ఈ క్రమంలో ట్రైన్లోని 4 ఏసీ భోగీలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . అయితే ఒక్కసారిగా చెలరేగిన మంటలను చూసి అప్రమత్తం అయిన ప్రయాణికులు …
Read More »నిద్రిస్తున్న మహిళకు నిప్పు పెట్టి మరి …!
ప్రస్తుతం దేశంలో మహిళలపై అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచార దాడులు ,హత్యలు ఏదో ఒక చోట అరాచకాలకు పాల్పడుతునే ఉన్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం .తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బల్దియా జిల్లాలో జజౌళి గ్రామంలో నిన్న గురువారం రేష్మా దేవి అనే మహిళా గ్రామానికి చెందిన ఒక వడ్డీ వ్యాపారీ దగ్గర తీసుకున్న రూ.20వేలకు అప్పు చెల్లించలేదని కారణంతో నిప్పు పెట్టి తగులబెట్టారు . …
Read More »అన్నపూర్ణ స్టూడియో.. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే..!
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదం ఫై హీరో నాగార్జున స్పందించారు. షూటింగ్ స్పాట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల వలన షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలయ్యాయని.. ప్రమాద తీవ్రత తక్కువగానే ఉన్న సమయంలో అక్కడున్నవారంతా సురక్షితంగా బయటకు వచ్చేసారని చెప్పారు. మంటలు క్రమంగా పెద్దవి కావడంతో అక్కడున్న మనం చిత్రానికి సంబంధించిన సెట్ పూర్తిగా ధ్వంసం అయ్యిందని చెప్పారు. ఇక నాన్నగారి గుర్తుగా …
Read More »బిగ్ బ్రేకింగ్.. అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం..!
హైదరాబాద్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకవైపు వెండితెర మరోవైపు బుల్లితెర షూటింగ్లకు అనువైన అడ్డాగా మారిన సుప్రసిద్ధ అన్నపూర్ణా స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిదని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోలోని ఒక భారీ సెట్టింగ్ నుంగా భారీగా అగ్ని కీలల ఎగసిపడుతున్నాయని..ఇప్పటికే అక్కడ ఉన్న ఒక సెట్ పూర్తిగా దగ్ధమైందని సమాచారం. దీంతో వెంటనే అన్నపూర్ణ స్టూడియో …
Read More »ఘోర ప్రమాదం 47 మంది సజీవ దహనం
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 47 మంది సజీవ దహనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో గల ఓ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. …
Read More »