Home / Tag Archives: FARMERS (page 2)

Tag Archives: FARMERS

రైతులపై కార్లను ఎక్కించిన కేంద్ర మంత్రి తనయుడు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లఖింపూర్‌ ఖీరీ ఘ‌ట‌న‌కు సంబంధించి కేంద్ర హోంశాక స‌హాయ మంత్రి అజ‌య్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు ప‌లువురిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా, ఆయ‌న కుమారుడిపై రైతులు ల‌ఖింపురి ఖీరీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతుల‌పైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్ల‌డంతో …

Read More »

వేరుశ‌న‌గ పంట‌ను ప్రోత్స‌హిస్తాం -మంత్రి నిరంజ‌న్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వేరుశ‌న‌గ పంట‌ను ప్రోత్స‌హిస్తామ‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. అంత‌ర్జాతీయంగా వేరు శ‌న‌గకు డిమాండ్ ఉంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంల రాష్ట్రంలో వేరుశ‌న‌గ పంట సాగును పెంచుతామ‌ని వెల్ల‌డించారు. న‌ల్ల‌గొండ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చిట్యాల‌లోని రైతు సత్తిరెడ్డి పొలంలో వంకాయ పంట‌సాగును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామ‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3లక్షల 75 వేల ఎకరాల్లో పంట సాగవుతున్న‌ద‌ని చెప్పారు. త్వరలో …

Read More »

ధరణితో రైతుల సమస్యలు పరిష్కారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ఆధారంగా పెండింగ్‌ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్యాయి. అదనంగా రూపాయి చెల్లించాల్సిన, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండానే ప్రక్రియ పూర్తవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్‌ జరిగి మ్యుటేషన్‌ చేసుకోని భూములకు డబుల్‌ రిజిస్ట్రేషన్లతో భూ వివాదాలు తలెత్తేవి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్‌ చివరి వారంలో ధరణి …

Read More »

రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం- ఆ పథకంలో చేరితే రూ.15లక్షలు

వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం కల్పిస్తోంది. పీఎం కిసాన్ FPO యోజన పథకం ద్వారా రైతులు అగ్రికల్చర్ బిజినెస్ ప్రారంభించడానికి కేంద్రం రూ. 15లక్షలు అందించనుంది. ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవడానికి 11 మంది రైతులు ఒక సంస్థను ఏర్పాటు చేసి.. దానిని కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. త్వరలోనే ఈ పథకం రిజిస్ట్రేషన్, విధివిధానాలను కేంద్రం ప్రకటించనుంది.

Read More »

రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ

తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదును జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదికి మొత్తం 63,25,695 మందిని అర్హులుగా గుర్తించామని వివరించారు. కొత్తగా 66,311 ఎకరాలకు రైతుబంధు వర్తింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. 150.18 లక్షల ఎకరాలకు రూ.7,508.78 కోట్లు అవసరమని చెప్పారు. గతేడాది రెండు సీజన్లకు కలిపి రూ.14,656.02 కోట్లు పంపిణీ చేయగా.. …

Read More »

కరోనా సమయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ రైతులు శుభవార్త చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కరోనా కారణంగా.. గతేడాదిలాగే కొనుగోలు చేస్తామని, 6,408 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొనుగోలులో కనీస మద్దతు ధర కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు ధాన్యం 17% తేమ మించకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. వచ్చే వర్షాకాలం 40లక్షల ఎకరాల్లో పత్తి పండించాలన్నారు.

Read More »

తెలంగాణ బడ్జెట్ 2021-22- రైతుల రుణాలు మాఫీకి 5,225 కోట్లు

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా రూ. ల‌క్ష లోపు రుణాలున్న రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటామ‌ని మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా మంత్రి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రూ. 25 వేల లోపు ఉన్న రుణాల‌ను మాఫీ చేశామ‌ని తెలిపారు. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మిగ‌తా రుణాలను మాఫీ చేయ‌డంలో కొంత ఆల‌స్యం జ‌రిగింద‌న్నారు. త్వ‌ర‌లోనే ఈ రుణాల‌ను మాఫీ …

Read More »

నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టేదిలేదు- కేంద్ర ప్రభుత్వం

తెలంగాణలో నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే ఏర్పాటుచేసిన సుగంధ ద్రవ్యాల (స్పైసెస్‌) బోర్డు రీజినల్‌ ఆఫీస్‌తో సరిపెట్టుకోవాలని సూచించింది. దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్న తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయంచేసింది. వంద రోజుల్లో బోర్డు సాధిస్తామంటూ ఓట్లు దండుకొని.. గెలిచిన తర్వాత మాయమాటలు చెప్తూ మభ్యపెడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌, రాష్ట్ర బీజేపీ నేతల బండారం పార్లమెంట్‌సాక్షిగా బట్టబయలైంది. వారివన్నీ బోగస్‌ హామీలని తేలిపోయింది. …

Read More »

ఎంపీ రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ ఎంపీ,ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడేళ్ల పాటు తాను రైతుల కోసం ఉద్యమిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల అకౌంట్లలో వేస్తున్న సొమ్ము వారి అప్పుల వడ్డీకే సరిపోతుంది తప్ప పెట్టుబడికి సాయపడటం లేదన్నారు. ఫార్మాసిటీ పేరుతో ప్రజల భూములు లాక్కుని ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ …

Read More »

ఇండియా సెలబ్రేటీలకు లాయర్ ప్రశాంత్ భూషన్ దిమ్మతిరిగే కౌంటర్

రైతు ఆందోళనల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు తలదూర్చడాన్ని వ్యతిరేకిస్తూ సచిన్ చేసిన ట్వీట్కు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కౌంటరిచ్చారు. రైతుల దీక్షలో కరెంట్, నీళ్లు, ఇంటర్నెట్ సేవలను కట్ చేసినప్పుడు, బీజేపీ మద్దతుదారులు రాళ్లు విసిరినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు? . రిహాన్నా, గ్రెటా ట్వీట్లు చేసేసరికి అందరూ నోళ్లు తెరుస్తున్నారు. వీళ్లంతా వెన్నెముక లేని మనసు లేని సర్కారు సెలబ్రిటీలు’ అని కౌంటర్ ఇచ్చారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat