సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి భరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా చాలా ఏళ్ల తరువాత ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అసలు మేటర్ కు వస్తే విజయశాంతి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో …
Read More »మరోసారి పూనమ్కౌర్ సంచలన ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై మాజీ హీరోయిన్ పూనమ్కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇన్డైరెక్ట్గా విమర్శలు చేసింది. అలాగే పవన్కు అత్యంత సన్నిహితుడైన ఓ సినీ డైరెక్టర్పై కూడా పూనమ్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఆ టైమ్లో వాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్, పూనమ్కౌర్ల మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. అయితే ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ వల్ల నా జీవితం …
Read More »బన్నీ అభిమాని పేరుతో రూ.30లక్షలు స్వాహా
టాలీవుడ్ సూపర్ హీరో,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో రూ. ముప్పై లక్షలు స్వాహా చేసిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బన్నీ కు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్న సంగతి విదితమే. ఇలా అభిమానినని చెబుతూ మిగతా బన్నీ అభిమానులను బురడీ కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు. బన్ని విజయ్ అనే అల్లు అర్జున్ అభిమాని తనకు ప్రమాదం జరిగింది. తోచినంతా …
Read More »చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీగా పెరిగిపోయిన అంచనాలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన రెండో సినిమా సైరా నరసింహారెడ్డి. ఖైదీ నెంబర్ 150లో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఆ సినిమా హిట్ అవడం తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకున్నదే తడవుగా చేయడం అది హిట్ అవ్వడంతో చిరంజీవి చేస్తున్న మూడో సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే చిరంజీవి కొరటాల శివ రాసిన సామాజిక స్పృహతో కూడిన సినిమా చేస్తారా లేదా …
Read More »నేడు తాడేపల్లిగూడెంలో పర్యటించనున్న మెగాస్టార్…!
తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరు అవిష్కరించనున్న.ఉదయం 9.చేరుకుంటారు. అక్కడ వివిధ పార్టీల నేతలు, అభిమానులు చిరంజీవికి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ నుండి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో చిరు వస్తారు. మార్గమధ్యంలో అక్కడక్కడా అవసరం మేరకు రోడ్ షో నిర్వహించనున్నారు మెగాస్టార్. 10.30 నుంచి 11.00 …
Read More »‘సైరా’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..అభిమానుల రిప్లై ఎట్టుందో తెలుసా ?
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చూపులకు ఈరోజుతో వారి ఆశలు నెర్వేరాయి. ఎక్కడ చూసినా …
Read More »వామ్మో రానాకి ఏమైందీ..?
రానా దగ్గుబాటి..బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ ఆకాశానికి తాకింది. తన బాడీ చూస్తే ఎవరికైనా సరే వారెవా అనిపించేలా ఉంటాది. అంతటి బలవంతుడికి ఏమైంది, ఎక్కడున్నాడు అనేదే ప్రస్తుత ప్రశ్న.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ పిక్ చూసిన అభిమానులు రానాకి ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే రానాకు ఏమైంది అనే విషయానికి వస్తే దగ్గుబాటి …
Read More »విరాట్ పై మండిపడుతున్న అభిమానులు… ఆ పోలిక సరికాదు !
టీమిండియా సారధి విరాట్ కోహ్లిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విశాఖపట్నం వేదికగా రేపు సౌతాఫ్రికా, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈరోజు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనింగ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. హిట్ మాన్ రోహిత్ శర్మ విషయంపై మాట్లాడిన కోహ్లి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చాడు. అప్పట్లో సెహ్వాగ్ భారత్ కు ఎలాంటి ఓపెనింగ్స్ ఇచ్చాడో… అదే …
Read More »సైరా హౌస్ ఫుల్.. రేటు ఎంతైనా రెడీ అంటున్న అభిమానులు !
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. వెయ్యి కళ్ళతో అభిమానులకు ఇంకా కొన్ని గంటల్లో కల నెరవేరబోతుంది. …
Read More »జక్కన్న ఇచ్చిన ఆఫర్ కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా..!
తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు అంటే అది ఎస్.ఎస్ రాజమౌళి నే. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతీని పెంచీసాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చూస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక అసలు విషయానికి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జక్కన్న ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ తో …
Read More »