నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే, చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతుందని, అలాంటి సందర్భంలో …
Read More »జనసేన అధ్యక్షుడి కంటికి ఏమైంది.? భార్యతో కలిసి బయటకు వస్తున్న ఈ ఫొటో ఎక్కడిది.?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటికి కట్టుతో వెను భార్య ఉండి ఓ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న ఫొటో వైరల్ గా మారింది. కారణం.. పవన్ కు రెండోసారి కంటి ఆపరేషన్ జరిగింది. గత నాలుగు నెలలుగా కంటి సమస్యతో ఇబ్బంది పడిన పవన్ కళ్యాణ్ జూన్ నెలలో హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా.. ఎడమ కన్నులో చిన్న కురుపు ఉందని గుర్తించిన వైద్యులు …
Read More »