Home / Tag Archives: ex minister (page 15)

Tag Archives: ex minister

కేసీఆర్‌ వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతిపక్షాలు బేజారు

ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ప్రతిపక్షాలకు కీలెరిగి వాత పెట్టినట్టుగా ఒక్కో ప్రకటన వచ్చింది. కేసీఆర్‌ సంధిస్తున్న అస్ర్తాలకు ప్రతిపక్షాలు నోరెళ్లబెట్టడం తప్ప, మాట పెగలని దుస్థితిలోకి జారుకున్నాయి. పోడు భూముల పట్టాలు, ఆర్టీసీని సర్కారులో విలీనం చేయడం, రైతు రుణమాఫీ, వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంపు, బీసీలు, మైనార్టీలకు రూ.లక్షసాయం, గృహలక్ష్మి , దివ్యాంగులకు పెన్షన్‌ పెంపు, గురుకుల విద్యార్థులకు …

Read More »

మొక్కలు నాటిన ప్రముఖ తమిళ్ యాక్టర్ సంతానం…

ప్రసాద్ ల్యాబ్ ప్రాంగణం లో భూతాళ బంగ్లా మూవీ నటి నటులు ప్రముఖ నటుడు సంతానం మరియు నటి సురభి మొక్కలు నాటడం జరిగింది… ఈ సందర్భంగా నటుడు సంతానం మాట్లాడుతూ రాష్టంలో గ్రీనరి పర్సెంటెజ్ పెరిగింది అని ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే హైదరాబాద్ లో ఎంతో అందమయిన గ్రీనరి ఉంది అని అన్నారు. మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి భాద్యత అన్నారు. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన రాజ్యసభ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జిల్లా ప్రజా పరిషత్ ..

తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో రామగుండంలోని ఎన్టిపిసి మిలీనియం హాల్ లో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖకు సంబంధించి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. వ్యవసాయ …

Read More »

‘‘షీ.. ద లీడర్‌’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్సీ కవిత

 ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ రచించిన ‘‘షీ.. ద లీడర్‌’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.   ఈ సందర్భంగా జరిగిన చర్చాగోష్ఠిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లు పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. మహిళలకు ప్రాతినిధ్యం …

Read More »

భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్ లో రూపాయిలు పదిలక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీ ప్రతి బస్తీలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఇప్పటికే దాదాపుగా 90 శాతం పనులు పూర్తి చేసుకోగలిగామని మిగిలిన పనులను …

Read More »

300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేసి, అనంతరం ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. ఇదే క్రమంలో సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులకు …

Read More »

సీసీ రోడ్ నిర్మాణ పనుల ప్రారంభించిన ఎమ్మెల్యే కెపీ

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు,కమీషనర్ రామకృష్ణ రావు గారు గౌరవ ప్రజాప్రతినిధులతో బాచుపల్లి 18వ డివిజన్ పరిధిలో 100వ రోజు ప్రగతి యాత్ర లో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి గారితో,స్థానిక డివిజన్ వాసులతో కలిసి పాద యాత్ర నిర్వహించడం జరిగింది.భాగంగా ప్రగతి యాత్ర శతదినోత్సవం సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కోలన్ వీరేందర్ …

Read More »

మంత్రి కేటీఆర్ ఊదారత

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖమంత్రి వర్యులు కేటీఆర్ మరోసారి తన ఊదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు వాంకుడోత్‌ ఉమాదేవి భర్త హరి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో కుటుంబ పోషణ బాధ్యతలు ఉమాదేవిపై పడ్డాయి. వారి ఇద్దరు కుమార్తెల్లో ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్‌ చదువుతున్నారు. భర్త మృతితో …

Read More »

ఫలించిన ఎమ్మెల్యే రవిశంకర్

అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గారు చొప్పదండి నియోజకవర్గ కేంద్రానికి 30 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే రవిశంకర్ కోరిక మేరకు   100 పడకల ఆసుపత్రి కొరకు 37.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ G.O జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ …

Read More »

మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ నగరవాసులకు ప్రజారవాణాను మరింత చేరువచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కాలుష్యరహిత మెట్రో విస్తరణకు పూనుకున్నది. ఔటర్‌ రింగ్‌రోడ్డు   చుట్టూ మెట్రో లైన్‌  నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న మార్గాలను పొడిగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్‌  అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat