తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభాల్లో ఒకటైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మంగళవారం తెల్లారుజామున ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణ మరణంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించిన అగ్రశ్రేణి నటుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …
Read More »CM KCR అందరి బంధువు
సిఎం కెసిఆర్ అందరి బంధువు… సబ్బండ వర్గాలకు సాయంగా ఉన్నారు. అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రజలు, ప్రాంతాలకు అతీతంగా అందరి కోసం సిఎం పని చేస్తున్నారు. సిఎం కెసిఆర్ గారు చెప్పినట్లు త్వరలోనే గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు పథకం అమలు అవుతుంది. సిఎం కెసిఆర్ మాట తప్పరు. మడమ తిప్పరు. ఆయన మాట అంటే మాటే. కచ్చితంగా చేస్తారు. ఆయనకు మనం అండగా ఉండాలి. ఆయన …
Read More »అరకోటి మందికి ఆసరా పెన్షన్లు: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మాత్రం బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, హెచ్ఐవీ, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో కొత్త పెన్షన్దారులకు ఆసరా కార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ …
Read More »టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కడవెండిలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అధ్వర్యంలో హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో సోమవారం ఆ పార్టీ కి రాజీనామా చేసి, టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి, వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …
Read More »తెలంగాణ ఉద్యమానికి భారత జాతీయ ఉద్యమమే ప్రేరణ
భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో మంత్రి ఫ్రీడం రన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూర్ …
Read More »ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నేత ..పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెళ్లారు.. ఈక్రమంలో మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఆయన కుటుంబాన్ని …
Read More »మంత్రి సత్యవతి రాథోడ్ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారి తల్లి గారు మృతిచెందిన సంగతి విధితమే. ఈ క్రమంలో మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి …
Read More »చెట్టుకిందే మంత్రి ఎర్రబెల్లి… ప్రజలతో మాటా మంతీ!
నిత్యం జనంలోనే, జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తన స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడరు. ఎక్కడ? ఎలా? అయినా సరే, జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా… అనేక సందర్భాల్లో ప్రవర్తించిన మంత్రి మరోసారి తన రూటే సెపరేటని నిరూపించారు. తాజాగా, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్ విగ్రహావిష్కరణకు వెళుతూ జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం కుందారం (పటేల్ గూడెం) …
Read More »ఈ నెల 4న పుట్టిన రోజు సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పిలుపు
ఈ నెల 4న తన జన్మదినం సందర్భంగా తాను తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నానని, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వేడుకలు చేయవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. వేడుకలకు బదులుగా , ఎవరికి వారుగా మొక్కలు నాటాలని, నిరుపేదలకు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీన జన జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని ఈ …
Read More »వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మన ఊరు- మన బడి, కరెంట్, మంచినీరు సరఫరా, వివిధ మరమ్మతులు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కోసం మొత్తం రూ.40లక్షల 19 వేలతో శంకు స్థాపనలు చేశారు.రూ.80 లక్షల నిధులతో …
Read More »