Home / Tag Archives: errabelli dayaker rao (page 18)

Tag Archives: errabelli dayaker rao

మెాడికి సింగరేణి సెగ తగిలేలా మహధర్నా చెద్దాం – మంత్రి కొప్పుల

సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నా నిరసన సెగలు హైదరాబాద్ కు వస్తున్న నరేంద్ర మోడీ తాకలనీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై మరోమారు సింగరేణి జంగ్ సైరన్ పూరించనున్నామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు.రాష్ట్ర మంత్రివర్యులు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు ఈనెల 8న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు యుద్ధ భేరి మహాధర్నా …

Read More »

గేదేలు.. ప్లీజ్.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై వినూత్నంగా నిరసన తెలిపారు టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 వరకు ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెలకు విజ్ఞప్తి చేశారు. “మోడీ గారు సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. . త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్, ఏఐసీసీ పదవులు ఆశించిన ఆయనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో మనస్థాపంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇప్పటికే ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే …

Read More »

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పోలీసులునోటీసులు జారీ

తెలంగాణ సంచలనం సృష్టించిన టెన్త్ పేప‌ర్ లీకేజీ  కేసులో బీజేపీ ఎమ్మెల్యే .. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ తో పాటు ఆయ‌న ఇద్ద‌రు పీఏల‌కు వ‌రంగ‌ల్ పోలీసులునోటీసులు జారీ చేశారు. ప‌దో త‌ర‌గ‌తి హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం  లీకేజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కరీంనగర్ ఎంపీ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్‌ను ఏ1గా, బూర ప్ర‌శాంత్‌ను ఏ2గా చేర్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఏ2 ప్ర‌శాంత్.. బండి సంజ‌య్‌తో …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

  తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. తొలిద‌ఫాలో వివిధ కేట‌గిరీల్లో మొత్తంగా 9231 పోస్లుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు తెలంగాణ గురుకుల విద్యాల‌యాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్‌) క‌న్వీన‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఆయా పోస్టుల భ‌ర్తీకి సంబంధించి 12వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను …

Read More »

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతూనే వున్నాయి. బుధవారం నాడు మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన కీలక నేత పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మహారాష్ట్ర బీడ్ జిల్లా కు చెందిన దిలీప్ గోరె, బుధవారం నాడు హైద్రాబాద్ లో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అధినేత ఆహ్వానించారు.దిలీప్ గోరే..బీడ్ మున్సిపల్ మేయర్ …

Read More »

దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలి

విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని అన్నారు. కానీ ఇవాళ పిల్లల జీవితాలతో బీజేపీ పార్టీ చెలగాటం ఆడుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా కొట్లాడటం చేతగాక దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని హరీశ్‌ …

Read More »

బండి పై నమోదైన FIRలో కీలక విషయాలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పై నమోదు చేసిన FIRలో కీలక విషయాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వెనక బండి సంజయ్ కుట్ర ఉందని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ధర్నాలు చేసేందుకు ఆయన కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు. ప్రశాంత్తో కొంతకాలంగా కాంటాక్ట్ ఉన్న బీజేపీ నేత.. వాట్సాప్ లో సమాచారం వైరల్ చేసి గందరగోళం …

Read More »

రేవంత్ రెడ్డి కొత్త డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వరుస ప్రశ్నపత్రాల లీకేజీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్  పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. పదో తరగతి మొదలు,  వరకు అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు. కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు. పరీక్షలు కాదు..తెలంగాణ రాష్ట్రంలో …

Read More »

మంత్రులు కేటీఆర్ సబిత రాజీనామా చేయాలి-బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో అన్నీ లీకులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ అంటే అంతర్జాతీయ దొంగల ముఠా. వరుస లీకుల ఘటనలకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, సబిత రాజీనామా చేయాలి. పరీక్షలు నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు’ అని సంజయ్ పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat