ఇఆర్సి చైర్మన్ గా హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్ శ్రీ సీవీ నాగార్జునరెడ్డిని నియమించడం జరిగింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు.
Read More »