యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 82/4తో ఐదోరోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ డ్రా కోసం తీవ్రంగా పోరాడింది. బట్లర్ 207 బంతులాడి కేవలం 26 రన్స్ చేసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అయితే చివరికి అతడు కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. దీంతో 5 టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో …
Read More »ఎల్లోమీడియాకు, బాబుకు కలిపి గడ్డిపెట్టిన సీఎం జగన్..!
టీడీపీ అధినేత చంద్రబాబు గారి ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం గురించి చెప్పన్కర్లేదు..ఇంగ్లీషులో ఫ్లూయెంట్గా మాట్లాడడం రాకపోయినా..అనవసర బిల్డప్ కోసం తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడుతూ..బాబుగారు నవ్వులపాలవుతుంటారు. వాట్ ఐయామ్ సేయింగ్..మా వాళ్లు బ్రీఫ్డ్మీ..మోదీ గివ్ మట్టీ నీళ్లు…ఇలాంటి ఆణిముత్యాలు బాబుగారి నోట అలవోకగా జారుతుంటాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మావాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు..ఆ సమయంలో ఆ వాయిస్ ఫ్యాబ్రికేటేడ్ అంటూ చంద్రబాబు బుకాయిస్తే.. …
Read More »ఏంటీ..జగన్కు తెలుగు రాదా..మీ బాబుగారిలా “మా వాళ్లు బ్రీఫ్డ్మీ” భాష రాదులే..కాల్వ..!
ఏపీలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే సమున్నత ఆశయంతో జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్మీడియంను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్మ భాషను ప్రభుత్వం చంపేస్తుంది..తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాస్లు సీఎం జగన్ న్ మాతృభాషను మృత భాషగా …
Read More »