అసలు కారణం ఇదే..!! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయల నిధులను హవాలా ద్వారా కర్ణాటకు పంపించారు. అంతేకాకుండా, అమరావతి నిర్మాణానికి చెందిన ఈ నగదును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం పేరిట నిధులను దోచుకున్న చంద్రబాబు, తనపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సీబీఐ …
Read More »అమెరికా సర్వే సంస్థ ఫలితాలు : టీడీపీ..? వైసీపీ..? జనసేన..? కాంగ్రెస్..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలనుబట్టి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఇటీవల ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మోడీ సర్కార్ ముందస్తు ఎన్నిలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ మోడీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏ ఏ రాష్ట్రంలో ఎవరెవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న …
Read More »2019 ఎన్నికల్లో పవన్ సీఎం అవుతాడట..!!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు సీఎం అయ్యే అర్హత ఉందట.. అంతేకాదు.. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాడట. ఈ వ్యాఖ్యలు చేసింది టాలీవుడ్ నటుడు నవదీప్. అయితే, ఇటీవల కాలంలో ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన నవదీప్ పవన్ కల్యాణ్, జనసేన పార్టీపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. 2019లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్నకు నవదీప్ తడుముకోకుండా సమాధానం చెప్పాఉడ. 2019 ఎన్నికల్లో జనసేనాని …
Read More »ఆ రెండు రాష్ట్రాల్లో హోరాహోరీ!
మరికొద్దిసేపట్లో గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఓటర్ల తీర్పు వెలువడనుంది. అయితే, ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ టెక్కింపు టీ 20 మ్యాచ్ను తలపిస్తోంది. నిమిషానికి.. నిమిషానికి ఓటర్ల తీర్పు మారుతున్న నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఎవరివైపు ఉందో అన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనావేయలేకపోతున్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపు అందుబాటులో ఉన్న ట్రెండ్స్ మేరకు బీజేపీ 97 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, …
Read More »ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యేనా..?
మరికొద్ది సేపట్లో విడుదల కానున్న హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొన్ని సంస్థలు చేసిన సర్వే ఫలితాలు బీజేపీ వైపే మొగ్గు చూపినప్పటికీ.. బీజేపీ నేతల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఇందుకు కారణం గతంలో బీహార్లో జరిగిన ఎన్నికల సమయంలో పలు సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని, తమ సర్వే ద్వారా ఆ విషయం వెల్లడైందనంటూ ఎగ్జిట్ …
Read More »