టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్రలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో “కమ్మ”గా సాగుతున్న సంగతి తెలిసిందే. కులగణం ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో సహజంగానే కులాభిమానులు, టీడీపీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీంతో చినబాబు లేనిపోని వీరావేశం తెచ్చుకుని కట్ డ్రాయర్లతో రోడ్డ మీద తిప్పుతా…ఉచ్చ పోయిస్తా అంటూ మామ బాలయ్య లెవెల్లో బూతులు లంకించుకుంటున్నాడు. ఇక అంతే కాదు..చంద్రబాబును ఇబ్బందిపెట్టిన వాళ్లను, జగన్ కు అనుకూలంగా పని …
Read More »గౌతమ్రెడ్డి మృతి.. ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఏపీ మంత్రి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనుండగా ఏపీలో ఆత్మకూరు అందులో ఒకటి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జూన్ 23న ఎన్నికల పోలింగ్ నిర్వహించి జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. …
Read More »టి.ఎన్.శేషన్ మృతిపట్ల సీఎం జగన్ సంతాపం..!
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి శ్రీ టి.ఎన్.శేషన్ మృతిపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. నిజాయితీకి, నిర్భీతికి, అంకిత భావానికి శేషన్ నిలువుటద్దమని, పబ్లిక్ సర్వెంట్గా శేషన్ సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల కమిషన్కున్న శక్తిని ప్రజాస్వామ్య సౌథ నిర్మాణానికి ఎలా ఉపయోగించవచ్చో శేషన్ నిరూపించారని శ్రీ జగన్ కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో శేషన్ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని …
Read More »ఏపీలో మే 27 అర్ధరాత్రి వరకు అమల్లో ఎన్నికల కోడ్.. ఎందుకంటే.?
ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సీఈవో ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ద్వివేదీ పేర్కొన్నారు. ఫలితం ఎటూ తేలకపోకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా ఏదైనా ఈవీఎం మొరాయించి వీవీ ప్యాట్ లెక్కల్లో ఏదైనా తేడావస్తే మిగతా లెక్కింపుల్లో …
Read More »ఎన్నికల కౌంటింగ్కు 21 వేల మంది సిబ్బంది అవసరం: ద్వివేది
ఆంధ్రప్రదేశ్లో రీపోలింగ్పై కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం రావాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ఈసీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్కు 21 వేల మంది సిబ్బంది అవసరమని అన్నారు. అసెంబ్లీ, లోక్సభ పరిధిలో ఐదేసి కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ముందుగా పోస్టల్, సర్వీసు ఓటర్ల లెక్కింపు చేస్తామని సీఈవో తెలిపారు. కౌంటింగ్ టేబుళ్ల పెంపు కోసం.. విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు …
Read More »పేరు లేకుండా ఓటేసిన హీరో..!
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో శివ కార్తికేయన్ ఈ నెల పద్దెనిమిది తారీఖున జరిగిన ఎన్నికల్లో వలసరవక్కం బూత్ లో ఓటేసేందుకు వెళ్లారు. అక్కడకి అతను ,తన భార్య ఆర్తి వెళ్ళారు. అయితే ఓటరు జాబితాలో ఆర్తి పేరు మాత్రమే ఉంది . హీరో శివ కార్తికేయన్ పేరు మాత్రం లేదు. అయినా సరే హీరో శివ కార్తికేయన్ ఓటేసి వచ్చి మరి ఇంకు పెట్టిన వ్రేలితో దిగిన …
Read More »చంద్రబాబు తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్..
ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read More »ఉత్తమ్ సాకులు…అందుకే ఓడిపోయారట
తెలంగాణలో జరిగిన ఘోర పరాజయం విషయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సాకు దొరికింది. తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ఘోర పరాజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు…ఈ సందర్భంగా ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎక్కడో ఏదో జరిగింది…అంతా ఈవీఎంలే చేశాయి…ఈవీఎంలు ట్యాపరింగ్కు గురయ్యాయి..వెంటనే వీవీ ప్యాట్ ఓట్లను లెక్కించాలి..దురదృష్టవశాత్తు కేసీఆర్తో..ఈసీ కుమ్మక్కైయ్యింది’ అంటూ వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ మిషన్లు పూర్తిగా టాంపరింగ్ …
Read More »