Home / Tag Archives: east godavari (page 3)

Tag Archives: east godavari

గౌరమ్మను ఆహ్వానించిన గ్రామస్తులు..ఇక పోటీ షురూ !

రావమ్మా గౌరమ్మా అంటూ…ఆ గ్రామస్తులు అమ్మవారిని ఘనంగా ఆహ్వానించారు. ఇంతకు ఎక్కడా గ్రామం, ఎవరా గౌరమ్మా అనుకుంటున్నారు కధా.. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో గౌరీదేవి జాతర జరుగుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ సందర్భంగా నిన్న ఆదివారం నాడు గ్రామస్తులు గౌరమ్మను డప్పులతో, ఆట పాటలతో, వేషదారణలతో ఎంతో కోలాహలంగా అమ్మవారిని ఆహ్వానించి …

Read More »

తుఫాన్ వస్తే వణుకే..ఆ ప్రాంతంలో మాత్రం తుఫానే వణుకుతుంది..!

1996 నవంబర్ 4…తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. ఎందుకంటే ఆ రోజువరకు ఎవరికీ తుఫాన్ అంటే అంతగా పరిచయం లేదు. అప్పుడే బంగాళాఖాతంలో చిన్న తుఫాన్ పుట్టిందట. ఉరుములు లేవు, మెరుపులు లేవు ఈ తూఫాన్ రాత్రికి రాత్రే కాకినాడను చుట్టుముట్టేసింది. రికార్డు స్థాయి వేగంలో ఈదురుగాలులు వీచాయి. వేలాదిమంది జాలర్లు గల్లంతయ్యారు.కొంతమంది మరణించారు. ఇక కొన్ని లక్షల ఇండ్లు ద్వంసం అయ్యాయి. కాకినాడ పరిసర …

Read More »

200అడుగుల లోతున నీరు వేగంగా ప్రవహిస్తుంది.. లంగరు వేస్తున్నాం.. దేనికి తగులుతుందో చెప్పలేకపోతున్నాం

తూర్పు గోదావ‌రి జిల్లా క‌చ్చూలూరు వ‌ద్ద జ‌రిగిన బోటు ప్ర‌మాదంలో మునిగిన బోటుని వెలికితీయ‌డానికి అధికారులు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ రాయ‌ల వశిష్ట ముందుకు సాగ‌ట్లేదు. నాలుగు రోజులుగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించడం లేదు. గత నెల 15న మ‌ధ్యాహ్నం ఒంటిగంటకు ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికులు ర‌క్షించిన 26 మంది మాత్రమే సుర‌క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. బోటులోని మిగతా ప్రయాణికుల్లో 36 మంది మృత‌దేహాల‌ను ఇప్ప‌టివరకు క‌నుగొనగాన్నారు. అమితే ప్ర‌మాదం జ‌రిగిన …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన గ్రామ స్వరాజ్యం

తూర్పుగోదావరి జిల్లాలో మహాత్మా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి మొదటి అడుగులు పడ్డాయి. ఈ దిశగా జిల్లాలో మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలివిడతగా మొత్తం 62 మండలాల్లో గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 15కల్లా మిగిలిన సచివాలయాలను ప్రారంభించేలా ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ఏర్పాటు చేయడమేకాకుండా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం …

Read More »

ఆ బోటును ఇప్పుడు బయటకు తీసే పరిస్థితి లేదు

తాజాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికి తీసే పరిస్థితి ఇప్పుడే కనిపించడం లేదు. 300 అడుగుల లోపల బురద మట్టి, ఇసుకలో బోటు కూరుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గల్లంతైన వారూ అందులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బోటుకు తీసే అవకాశం లేదు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారులు కూడా బోటు ప్రమాదంపై సమీక్షించి ఇదే విషయం వెల్లడించారు. …

Read More »

గోదావరిలో మునిగిన బోటు జాడ దొరికింది

నవ్యాంధ్రలో నాలుగు రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు జాడ లభ్యమైంది. సోనార్ సిస్టమ్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని పెట్టడం) ద్వారా డెబ్బై నుంచి ఎనబై మీటర్లలోతులో బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గురించింది. దీంతో ఈ బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై ఉత్తరాఖండ్ బృందంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు.

Read More »

బోటు ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టంగా వివరించిన తెలంగాణ వాసులు.. వీళ్లు ఎలా బ్రతికారో తెలుసా.?

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాదాన్ని కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆ ప్రమాదం జరిగిన తీరును వివరించారు. హైదరాబాదుకు చెందిన జానకి రావు ప్రాణాలతో బయటపడ్డారు.. ఈ సందర్భంగా ఆయన ప్రమాదం ఎలా జరిగిందో చెప్పారు బ్రేక్ ఫాస్ట్ చేసి అందరం ఉన్నామని మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయని సిబ్బంది తెలిపిన వెంటనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.. ప్రమాదానికి ముందే ఇది డేంజర్ జోన్ బోటు …

Read More »

గోదావరిలో పరిస్థితి ఈ విధంగా ఉంటుంది.. అందుకే ఇంత ప్రాణ నష్టం జరిగింది.. కోడిగుడ్ల వెంకట రమణ

పాపికొండల విహారయాత్రకు వెళ్తూ వస్తున్న తూర్పుగోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేవీపట్నం వద్ద జరిగిన ఈప్రమాదం పై ఇప్పటికే అందరూ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిదిమంది చనిపోగా 27మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 24 మంది కోసం అగ్నిమాపక గజ్జి వేటగాళ్ల బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బోటు యజమాని …

Read More »

చంద్రబాబుకు షాక్…వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సుజనా, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలంతా బీజేపీలో చేరగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూపుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇవాళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి …

Read More »

వచ్చిన అవకాశాన్ని వాడుకొని వీరుడిగా నిలిచాడు..మన తెలుగోడు!

టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి టెస్ట్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్ట్ అడుతున్నారు. ఇందులో మొదట బ్యాట్టింగ్ చేసిన ఇండియా భారీ స్కోర్ కొట్టింది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్టిండీస్ బుమ్రా దెబ్బకు కుప్పకూలింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో మన తెలుగు కుర్రోడు హనుమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat