ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన వారిలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే తూర్పు గోదావారి జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు . అయితే తాజాగా ఈ ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇందులో భాగంగా రేపు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో జనసేన పార్టీ తరపున రైతు సౌభాగ్త దీక్ష …
Read More »టీడీపీకి భారీ షాకిచ్చిన 200 మంది కార్యకర్తలు..!
రాష్ట్రం లో జగన్ ప్రభుత్వ పనితీరుకు ప్రజలలో మంచి స్పందన వస్తుంది. ఇతర పార్టీల నుండి కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ పార్టీ లోకి వస్తున్న వలసలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.తాజాగా టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి 200 మంది మహిళా కార్యకర్తలు వలస వచ్చారు. పిఠాపురం తమకు కంచుకోటగా చెప్పుకునే టీడీపీ నేతలకు పట్టణ మహిళా కార్యకర్తలు సుమారు 200 మంది టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి …
Read More »స్వాతంత్ర్యం వచ్చినతర్వాత మత్స్యకారులకు ఎవరూచేయని మేలుచేసిన సీఎం జగన్
ముమ్మిడివరం తూర్పు గోదావరి జిల్లా మత్స్యకారుల ప్రాంతం అయిన కొనమాన పల్లె లో మత్స కారుల దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐదారు సంవత్సరాలుగా మత్స్యకారులు తమ కష్టాలను గత ప్రభుత్వంతో విన్నవించుకున్నా టీడీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఖాతరు చేయలేదని ఆయన పేర్కొన్నారు.జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకారుల కష్టాలను ఆయన ప్రత్యక్షం గా చూశానని వారికి చదువుకోడానికి వసతులు, త్రాగడానికి నీరు ఉండటానికి వసతి …
Read More »ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదం
ఏపీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలోని అచ్చంపేట జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మలికీపురం నుంచి వస్తోన్న బస్సు విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలు …
Read More »విజయమ్మ ట్రస్ట్ పేరుతో తప్పుడు ప్రచారం చేసేముందు ఈ విషయం తెలుసుకోండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మకు సంబంధించి ఓ ట్రస్ట్ ఇటీవల క్యాన్సిల్ అయ్యిందని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని రాష్ట్రాల్లో అమ్మ పేరు కూడా ఉంది అంటూ తాజాగా ఓ వార్తను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే విజయమ్మ అనే పేరుతో ఓ ట్రస్ట్ స్థాపించిన …
Read More »తూగో జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా..?
ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలుకావడాన్ని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క చంద్రబాబు ప్రజలు నన్నే కోరుకుంటున్నారంటూ ఆత్మస్థుతి, పరనిందతో కాలం గడుపుతుంటే.. తోట త్రిమూర్తులు, వల్లభనేని వంశీ వంటి టీడీపీ సీనియర్ నేతలంతా వరుసగా పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. ఇతర పార్టీలో చేరలేని మరి కొందరు నేతలు మాత్రం పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ..సమయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మాజీ …
Read More »బిగ్ బ్రేకింగ్..ధర్మాడి సత్యం ఆపరేషన్ సక్సెస్..కచ్చలూరు బోటు వెలికితీత..!
సెప్టెంబర్ 15..రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత దుర్దినం..తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం కచ్చలూరు వద్ద పాపికొండలకు విహారానికి వెళ్లివస్తున్న రాయల్ వశిష్ట బోట్ సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది చనిపోగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 12 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో వారు చనిపోయినట్లు అధికారులు డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. కాగా బోటు ప్రమాదంపై వెల్లువెత్తిన విమర్శల దరిమిలా ప్రభుత్వం ముగినిపోయిన టీమ్ను …
Read More »ఆ జిల్లాలో జనసేనానికి కోలుకోలేని దెబ్బ…వైసీపీలో చేరిన కీలక నేత..!
తూగో జిల్లాలో జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు వూపందుకున్నాయి. ఇప్పటికే కీలక నేత అయిన ఆకుల సత్యనారాయణ,తన భార్యతో సహా వందలాది మంది అనుచరులతో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ..ఇవాళ రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అల్లూరి కృష్ణంరాజు గతంలో రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. స్వతహాగా వ్యాపారి అయిన …
Read More »బ్రేకింగ్ న్యూస్…తూర్పుగోదావరిలో ఘోర ప్రమాదం..!
రాజమండ్రి -చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 అడుగుల లోతు ఉన్న లోయలో ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన వాలి సుగ్రీవుల మలుపు వద్ద జరిగింది.సుమారు 8 మంది మృతి చెందినట్టు అనుమానం.వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
Read More »సోంత పిన్నిపై అత్యాచార యత్నం చేసిన..శివ
కొడుకే కామంతో కాటేస్తే…ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి…సభ్యసమాజం తలదించుకునేలా రోజుకో సంఘటన బయటకొస్తుంది. మనం నాగరిక సమాజంలో ఉన్నామా. ఆటవిక సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. నిన్న తండ్రే కూతుర్ని గర్బవతిని చేశాడు. నేడు తల్లి వరసయ్యే పిన్నిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలంలో జరిగింది. శివ అనే వ్యక్తి తన పిన్నిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ఆ …
Read More »