తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తను ప్రకటించినట్లైంది.రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు పలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ వడ్డీకి సంబంధించి మొత్తం రూ. 618.92 కోట్లను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులను జారీ …
Read More »ఇదెక్కడ న్యాయం బాబుగారు..ప్రసంగం వినకుంటే పథకాలు రద్దు చేస్తారా?
ఇప్పుడు మీరు చూసేది తమాషాగా ఉండొచ్చు కాని ఇది నిజం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి ఆశించి చేస్తున్నాడో తెలియదు గాని..చంద్రబాబు ఇకపై పాల్గొనే అన్ని కార్యక్రమాలను లైవ్ లో చూడాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి చేయమని అధికారులకు చెప్పారట.తాజాగా అమరావతిలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మహిలలను బలవంతంగా కూర్చోబెట్టారట.అయితే కడపలో జరుగుతున్నబహిరంగ సభను లైవ్లో చివరి వరకు చూసిన వారికి సెల్ఫోన్, రూ.10వేలను ఇస్తామని ఒకవేళ చూడకుంటే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేయదంటూ ఉదయం …
Read More »