తెలంగాణ మరోమారు చరిత్ర సృష్టించనుంది. దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా నిలవనుంది. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది. డ్రోన్ల ఫ్లైట్లతో అటవీ ప్రాంతాల ప్రజలకు ఔషదాలు సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. …
Read More »నారా లోకేష్కు తృటిలో తప్పిన ప్రమాదం
టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. లోకేష్ బస్సు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగిన సమయంలో డ్రోన్ ఆయన …
Read More »బుద్ధా వెంకన్న ఆత్మహత్య…మంత్రి అనిల్ సంచలన కామెంట్
టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే. ఇదే రీతిలో చంద్రబాబు ఇంటివద్ద డ్రోన్ల పర్యవేక్షణ విషయంలో ఆయన కలకలం రేపే కామెంట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును హత మార్చేందుకు డ్రోన్లతో కుట్ర పన్నారని, ఆ కుట్రలు ఆపకపోతే జగన్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు భద్రత తగ్గించారని …
Read More »ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు చాలా చిక్కొచ్చి పడిందంటున్న విజయసాయిరెడ్డి
వరదనీటిలో మునిపోయిన ప్రతిపక్షనేత ఇంటిని డ్రోన్తో చిత్రీకరిస్తే హత్య కు కుట్ర పన్నినట్టా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవాడ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. మీ పరువు గంగ పాలవుతుందని బ్యారేజీ గేట్లు తెరవకముందే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని ఆయన విమర్శించారు. ఈమేరకు విజయసాయిరెడ్డి విమర్శనాత్మక ట్వీట్ చేసారు. కరకట్ట పై అక్రమంగా నిర్మించిన లింగమనేని రమేష్ ఇంట్లో ఉన్న చంద్రబాబు …
Read More »ఏపీలో మే 27 అర్ధరాత్రి వరకు అమల్లో ఎన్నికల కోడ్.. ఎందుకంటే.?
ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సీఈవో ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ద్వివేదీ పేర్కొన్నారు. ఫలితం ఎటూ తేలకపోకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా ఏదైనా ఈవీఎం మొరాయించి వీవీ ప్యాట్ లెక్కల్లో ఏదైనా తేడావస్తే మిగతా లెక్కింపుల్లో …
Read More »యావత్తు ప్రపంచానికి షాక్ కు గురిచేసిన అమెరికా
ప్రపంచ పెద్దన్న అయిన అమెరికా పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది.ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దేశంగా పేరుగాంచిన పాకిస్తాన్ పై అమెరికా అధ్యక్షుడిగా పదవీ భాద్యతలు స్వీకరించిన నాటి నుండి డోనాల్డ్ ట్రంప్ పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలకు పండింగ్ చేస్తున్న పలు సంస్థలపై ట్రంప్ కొరడా ఝులిపిస్తున్నారు . తాజాగా అమెరికా దేశం పాకిస్తాన్ పై డ్రోన్లతో దాడులు చేసింది.పాకిస్తాన్ …
Read More »