కొట్టినా, తిట్టినా భరించింది. తాళి కట్టిన వాడు నరకం చూపిస్తున్నా మౌనంగానే ఉంది. ఏరోజుకైనా మారుతాడని భావించింది. ఓర్పుతో భరించింది. అయినా భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. భర్త తీరుతో విసుగెత్తింది. ఏమాత్రం బరించలేక పోయింది. చివరకు బుద్ది చెప్పింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో దారుణ సంఘటన జరిగింది. మండలంలోని సిరిసేడు గ్రామంలో రవీందర్(40), స్వరూపలు దంపతులు. వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు …
Read More »వైద్య విద్యార్థులు మద్యం మత్తులో నడిరోడ్డు మీద హల్ చల్
వైద్య విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్పై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మేడ్చల్ మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పూడూర్ గ్రామ పరిధిలోని బీఎన్ఆర్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు సోమవారం సాయంత్రం మెడిసిటీ ఆస్పత్రి సమీపంలో విద్యార్థులను ఇంటి వద్ద దింపి తిరిగి వస్తోంది. ఘనాపూర్ వద్ద బస్సు వెనుక …
Read More »సికింద్రాబాద్ టు విశాఖపట్నం ట్రైన్ లో అమ్మాయి ఫుల్లుగా తాగి చేసిన రచ్చ వీడియో
తాను మెగాస్టార్ అభిమానినంటూ ఓ యువతి మద్యం మత్తులో రైల్లో వీరంగం సృష్టించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన గరీభ్రాథ్ రైలు లో స్లీపర్ క్లాస్లో యువతి చేసిన హాడావుడి అంతా ఇంతా కాదు. అందరితోపాటు కాకుండా తనకు సెపరేట్గా సీటు ఇవ్వాలంటూ టీటీతో వాదనకు దిగింది. తనకు ఇక్కడ ఉన్న వెధవుల మధ్య బర్త్ వద్దని సెపరేట్గా సీటు కేటాయించాలని వాదనకు దిగింది. ‘‘మెగాస్టార్ అంటే ఈకట…ఆడికి చెప్పానంటే …
Read More »ఏపీలో బాబా కాదు..ఓ పాస్టర్ అమ్మాయిలతో రాసలీలలు..వీడియో లీక్
ఏపీలో మరో నేరం బట్ట బయలైయ్యింది. విజయవాడలో ‘జీసస్ మిరాకిల్స్’ పేరిట చర్చి నడుపుతూ, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పరిశుద్ధ జలం విక్రయాలు సాగిస్తున్న పాస్టర్ ప్రదీప్ కుమార్ రాసలీలలను మరో పాస్టర్ బయటపెట్టారు. దీంతో బెజవాడలో క్రైస్తవ సంఘాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అమ్మాయిలతో ప్రదీప్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఓ హోటల్ గదిలో మద్యం తాగుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో …
Read More »తాగి తందనాలు ఆడిన తెలుగు తమ్ముళ్లు..మహిళలు కూడ..వీడియో
పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం టీడీపీ నాయకులు మందేసి చిందేశారు. ఇంటి ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు ఈలలు కొడుతూ రోడ్డుపైనే స్టేప్పులు వేశారు. డాన్స్ చేసినవారు నలుగురు మహిళా MPTC లు,ఒకరు NSP మండలం పార్టీ అధ్యక్షుడు, 1మార్కెట్ యార్డ్ డైరెక్టర్, 1జిల్లా నాయకుడు,మండల స్థాయి నాయకుడు ఉన్నారు. అంతేగాక వీరు తెలుగు దేశం పార్టీ కండువాలు కప్పుకొని మరీ డ్యాన్సులు చేయడంతో …
Read More »నలుగురు అబ్బాయిలు… మద్యం మత్తులో అమ్మాయిలు హాస్టల్ లోకి వచ్చి
ఈ మద్య మరి దారుణంగా అబ్బాయిల మద్యం తాగి రచ్చ రచ్చ చేస్తున్నారు. పీకల దాకా మద్యం తాగిన నలుగురు కళాశాల విద్యార్థులు…మద్యం మత్తులో కాలేజీ అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. నలుగురు విద్యార్థులు మద్యం తాగి ఢిల్లీలోని శ్రీగురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల బాలికల హాస్టల్ లోకి వచ్చారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోగా వారితో ఘర్షణ …
Read More »పిల్లలు పుట్టడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య
మండలంలోని పల్సి గ్రామానికి చెందిన తోట రాములు (37) సంతానం కలగడం లేదని మనస్తాపంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సై కె.రమేశ్ తెలిపిన వివరాలు.. రాములుకు 15ఏళ్ల క్రితం సరస్వతితో వివాహమైంది. వీరికి సంతానం కలగలేదు. మంగళవారం సరస్వతి తన పుట్టింటికి వెళ్లింది. కొంతకాలంగా సంతానం లేదని మధనపడుతున్న రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి …
Read More »చేపలు తిన్న తరువాత పాలు తాగితే ఏమవుతుందో తెలుసా …?
పాలు, చేపలు. ఇవి రెండూ మనకు మంచి పౌష్టికాహారంగా ఉన్నాయి. చాలా మంది చేపలను ఇష్టంగా తింటారు. అయితే చేపలను తినని వారు చాలా మంది పాలు తాగుతారు. ఈ క్రమంలో చేపలను తినే వారు, పాలు తాగేవారికి ఎప్పటి నుంచో ఓ సందేహం ఉంటూ వస్తున్నది. చేపలు తిన్నాక పాలు తాగవచ్చా లేదా అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »