ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ .. 2014లో అతి తక్కువతేడాతో అధికారం కోల్పోయినా దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతిపక్షనేతగా జగన్ కొనసాగుతున్నారు. అలాగే వైఎస్ జగన్ భార్య భారతి సాక్షి మీడియాకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు వారి కుమార్తెలు నడుస్తున్నారు. జగన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. వారి పేర్లు వర్ష, హర్ష..అయితే జగన్ దంపతులు గర్వించే ఘనతను కుమార్తె సాధించిన విషయం …
Read More »జీవిత రాజశేఖర్ ముద్దుల కూతురు యంగ్ హీరోతో….
హిందీలో ఘన విజయం సాధించిన `2 స్టేట్స్` చిత్రానికి తెలుగు రీమేక్ లో రానుంది. ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్ ముద్దుల కూతురు శివాని యంగ్ హీరో అడివి శేష్తో కలిసి టాలీవుడ్ ఎంట్రీకి ఇవ్వబోతుంది. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్పై అడివి శేష్ హీరోగా కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. వెంకట్ రెడ్డి దర్శకత్వంలో ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే జీవిత రాజశేఖర్ కూతురు శివాని మొదటి …
Read More »ఏపీలో తల్లితో అక్రమ సంబంధం… కుమార్తెపై అత్యాచారం
దేశంలొ ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. అంతేగాక ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంఘటన పహడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళ(35)కు నలుగురు పిల్లలు. మధ్యప్రదేశ్కు చెందిన జయవీర్(21)తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో సఖ్యత లేకపోవడంతో …
Read More »అల్లుడు అని నమ్మి వెళ్లితే…అత్తను రేప్ చేసిన అల్లుడు….తరువాత ఏం జరిగింది
దేశంలో మహిళలపై దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. నిర్భయలాంటి ఎన్ని చట్టాలు తెచ్చిన కామాంధుల నుండి మహిళలు తప్పించుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా వావి వరుసలు మరచి చాల నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తన సోంత అల్లుడే కదా అన్ని నమ్మి అతని వేంట వెళ్లిన ఓ అత్త అత్యాచారానికి గురైంది. తెలంగాణా లోని సిద్ధిపేట జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని దౌల్తాబాద్ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన ఓ …
Read More »తండ్రి ఉన్నా..తల్లి అక్రమ సంబంధం…డిగ్రీ చదువుతున్నకూతురు ఏం చేసింది…?
దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల హత్యలు కూడ బాగా ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ పరిధిలో మరో హత్య ఘటన జరిగింది. తన తల్లితో అక్రమ సంబంధం చేస్తున్నాడన్న కారణంతో.. అతనిపై కక్ష పెంచుకున్న కూతురు స్నేహితుల సహాయంతో కడతేర్చింది.బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ కాలనీలోని నివాసముండే రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్గాదాస్(47)పై ఈ నెల 7న దాడి జరిగింది. రాత్రి 9.30 గంటల సమయంలో స్కూటీపై …
Read More »గుండెను పిండేసేలా…ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత సుసైడ్ నోట్
‘బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. నీ భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో.’ ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత ఆవేదనతో లేఖ రాసి బలైపోయింది. తనతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా ఉరివేసి చంపేసింది. మంచిర్యాల …
Read More »షారుఖ్ ఖాన్ కూతురు వేసుకున్న దాని ఖరీదు ఎంతో తెలుసా..?
బాలీవుడ్ స్టార్ కిడ్స్కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సరా అలీఖాన్ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్తో, స్టైల్తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్ గర్ల్స్ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్లోకే వస్తారు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా.. లెటెస్ట్ స్టైల్ ఫాలో కావడంలో.. పాపులారిటీలో తను ఇతర సెలబ్రిటీ కిడ్స్కు ఏమాతం …
Read More »ఏపీలో టీడీపీ నేత కుమార్తె దారుణ హత్య…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రామచంద్రాపురం నగర టీడీపీ అధ్యక్షుడు నదుల రాజు కుమార్తె జైదీపికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తోటవారి వీథిలో ఇంట్లోనే రక్తపుమడుగులో ఆమె కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అందులో కూనపరెడ్డి మణికంఠ అనే వ్యక్తితో జై దీపికకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అతనిని పోలీసులు విచారిస్తున్నట్లుగా …
Read More »గ్రామంలోని యువకులతో అలా తిరుగుతుందని ..తల్లిదండ్రులే
కన్న కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రుల బాగోతం తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం సమీప గ్రామంలో వెలుగుచూసింది. తిరుమంగళం సమీపంలోని గ్రామానికి చెందిన జానవేలు, సీతాలక్ష్మీ దంపతులు. వారికి అన్నలక్ష్మీ అనే పదహారేళ్ల కూతురు ఉంది. పదో తరగతిలో ఫెయిల్ అయిందనే ఆవేదనతో తన కూతురు అన్నలక్ష్మీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. పోలీసులు అన్నలక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా దిమ్మతిరిగిపోయే వాస్తవం వెలుగు చూసింది. …
Read More »కూతురిపై తండ్రి, కొడుకులు అత్యాచారం..పోలీసులు గొడవలెందుకు రాజీ అంట?
దేశంలో ప్రతి రోజు ఒకటి మరువక ముందే మరొక తలదించుకునే ఘటన జరుగుతోంది. అత్యంతా దారుణంగా ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా విశాఖలోనే. కన్నకూతురు పైనే కోరిక తీర్చుకుంటూ తండ్రి రాక్షసత్వాన్ని చాటుకుంటే తామేం తక్కువ కాదంటూ పశువుల్లా ప్రవర్తించిన అన్నదమ్ములు . ఆ ఆడకూతురు ఎవరికి చెప్పుకోవాలి. న్యాయంకోసం పోలీస్టేషన్కు వెళితే మతిస్థిమితం కోల్పోయిందని ఓసారి గొడవలెందుకు రాజీ కుదుర్చుకోమంటూ నీరుగార్చే సలహాలు ఇచ్చారు. వివరాలను పరిశిలిస్తే మిలిటరీ …
Read More »