ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకుగాను ప్రభుత్వాలకు సాయంగా పలువురు సినీ సెలబ్రటీలు, పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలోనే నా అంతటి సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏపీ ప్రభుత్వానికి కేవలం 10 లక్షలు ముష్టి విదిలించారు. తమ్ముళ్లు నా ఆస్తి …
Read More »