టమాటా పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా.. పచ్చి టమాటా దగ్గర నుండి పండు టమాటా వరకు దేన్ని వదలకుండా మనం తింటాం. టమాటా చెట్నీ .. టమాటా కరీ.. టమాటా చారు ఇలా పలు రకాల వంటలతో విందుభోజనం చేస్తాం. ఇంట్లో వంట అయిన పెండ్లిలో విందుభోజనం అయిన కానీ టమాటా లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా టమాటాను మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే టమాటా వలన …
Read More »చపాతీలు తింటే మంచిదా.. ?
మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చపాతీలు, గోధుమ నూక (దలియా), జొన్న రొట్టెలు, కొర్ర బియ్యం, ముడి బియ్యం (బ్రౌన్ రైస్) ఇలా ఏ ధాన్యపు ఉత్పత్తులైనా సరే, తగిన పరిమాణంలో తింటే.. బరువును నియంత్రణలో ఉంచు కోవచ్చు. గోధుమ రొట్టెలు, ముడి బియ్యంకంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంస కృత్తులు, పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. …
Read More »శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?..
మీరు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కానీ, ప్రస్తుతం అనుసరించే జీవన శైలి మరియు ఆహార పదార్థాల వలన శరీర బరువు పెరగటమే తప్పా తగ్గదు. బరువు తగ్గించే ఔషదం మన ఇంట్లోనే ఉంది అవును పచ్చి బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీర బరువు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పచ్చి బొప్పాయి పండు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. వీటితో పాటుగా …
Read More »పండ్లు ఫలాలు తింటే లాభాలేంటో తెలుసా..!
ప్రస్తుతం పిజ్జాలు బర్గర్లు తినడం తప్పా పండ్లు ఫలాలు తినడం మానేశారు. కానీ ఒకప్పుడు పెళ్లి అయిన పబ్బం అయిన పండుగ అయిన అకేషన్ ఏదైన సరే పండ్లు ఫలాలు తీసుకెళ్లడం అనవాయితీ. కానీ మారుతున్న జీవన పరిస్థితుల్లో పండ్లు ఫలాలు తినడం కంటే పిజ్జాలు బర్గర్లు తినడమే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఏ పండు తింటే ఏ వ్యాధి రాకుండా ఉంటుందో ఒక లుక్ వేద్దామా..!మీ గుండె మరియు …
Read More »రైలు కింద పడి దుర్మరణం..ఏం జరిగింది..!
బరంపురం జిల్లా కేంద్రంలోని చత్రపూర్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా వైద్యురాలు శుక్రవారం మృతి చెందింది. రైల్వే పోలీసుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీఆర్పీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వైద్యురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతిపై పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నప్పటికీ, ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం …
Read More »బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?..
సహజంగా రాత్రిపూట ఎప్పుడైనా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి. ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు. ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు …
Read More »చంద్రబాబుకు ఆడపిల్లలు లేరుకాబట్టే..ఆడపిల్లలు పడే బాధలు తెలియవంట
చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో శిల్ప అనే జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శిల్ప, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలోని పీడీయాట్రిక్ డిపార్టుమెంటులో పీజీ స్టూడెంట్. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్కు శిల్ప ఫిర్యాదు కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు …
Read More »అనాడు వైసీపీ చెరుకులపాడు నారయణ రెడ్డి హత్య.. ఈనాడు టీడీపీ నేత శ్రీకాంత్రెడ్డి హత్య
ఈ మద్య రాయలసీమలో హత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.అక్రమ సంబంధాలు..ఫ్యాక్షన్ ..పాత కక్షలు ఇలా ఎదో రూపంలో హత్యలు జరుగూతునే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో చాల ఎక్కువగా జరగడంతో ప్రజలు భయందోళనకు గురవౌతున్నారు. గత ఎడాది పత్తికొండ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నచెరుకులపాడు నారయణ రెడ్డి హత్య తరువాత మరో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని డోన్ పట్టణంలో ప్రముఖ వైద్యుడు పోచ శ్రీకాంత్రెడ్డి(47) దారుణ హత్యకు గురయ్యారు. …
Read More »భర్తకు చెప్పలేని విషయాన్ని డాక్టర్కు చెప్తే.. ఏం చేశాడంటే..!!
ప్రపంచంలో ఎక్కువ గౌరవాన్ని పొందే వృత్తి ఏమిటంటే.. ఆలోచన లేకుండా వచ్చే సమాధానం వైద్య వృత్తి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో వైద్యుడ్ని సంప్రదించాల్సిందే. తమకు వైద్యం చేసిన డాక్టర్ను కృతజ్ఞతతో తలుచుకోవడం కూడా సర్వసాధరణమే. వైద్యం చేసినందుకుగాను ఆ సదరు డాక్టరు డబ్బును, గౌరవాన్ని పొందుతాడు కూడా. అయితే, తమిళనాడు రాజధాని చెన్నైలో అందుకు విరుద్దంగా జరిగింది. వైద్యం నిమిత్తం వచ్చిన ఓ మహిళను …
Read More »భోపాల్ గ్యాంగ్ రేప్ లో వైద్యాధికారులు ఇచ్చిన రిపోర్టు చూసి షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భోపాల్ గ్యాంగ్ రేప్.. అసలు అత్యాచారమే కాదట. అంగీకారంతో జరిగిన సెక్స్ అట. ప్రాథమిక వైద్య నివేదికలో డాక్టర్లు ఇదే చెప్పారు. 19 ఏళ్ల యువతి.. అందులోనూ సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న ఉన్నత విద్యావంతురాలు.. ఆమెను బలవంతంగా లెక్కెళ్లి, చేతులను తాళ్లతో వెనక్కి కట్టి, బట్టలు చించి, సిగరెట్లు తాగుతూ నలుగురు వ్యక్తులు మూడు గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు పశువాంఛ తీర్చుకుంటూ.. అత్యాచారం …
Read More »