టాలీవుడ్ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. ఇటీవల ఓ డిజాస్టర్ అందుకున్న ఒక మాస్ స్టార్ డైరక్టర్ ఘన కార్యాలు వెలుగుచూసాయి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ఒక చిన్న హీరోయిన్ తో అతనికున్న సత్సంబంధాలు అనుమానం రేకెత్తిస్తున్నాయి. టాలీవుడ్ లో దీనిపై పెద్ద రచ్చే నడుస్తోంది. కొద్ది నెలలక్రితం ఓ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ వేరే దేశానికి వెళ్లాల్సివచ్చింది. …
Read More »యాత్ర సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది..
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం పాదయాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. సినిమా చూస్తున్నంతసేపు తీవ్ర భావోద్వేగంతో విజయమ్మ కంటతడి పెట్టరు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ కూడా మహానేత చరిత్రతో వచ్చిన యాత్ర సినిమా చూస్తున్నారని, ప్రతి ఒక్కరికీ …
Read More »బ్రేకింగ్:ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత
ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూసారు.1981లో డైరెక్టర్ గా కెరీర్ మొదలై 1982లో మోహన్ బాబు,చిరంజీవి,రాధిక,గీత మెయిన్ లీడ్స్ గా వచ్చిన సినిమా పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తరువాత చిరు బాపినీడు కలయికలో ఎన్నో హిట్లు వచ్చాయి. మగమహారాజు,మహా నగరంలో మాయగాడు,హీరో,గ్యాంగ్ లీడర్ ,మగధీరుడు,ఖైదీనెంబర్ 786,బిగ్ బాస్ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అంతే కాక కొన్ని కామెడీ సినిమాలు కూడా చేసి …
Read More »జగన్ ఎంతో ధైర్యవంతుడు.. శ్రీకాకుళంలో అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి
శుక్రవారం నాడు హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో వైఎస్ అభిమానుల సమక్షంలో యాత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారుఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది బుక్లోనే ఉంటుంది. అది స్క్రీన్ మీదికి రావాలి అంటే సరైన ప్రొడ్యుసర్ దొరకాలి. అలాంటి నిర్మాత ఈ సినిమాకి పనిచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిగారితో తనకు జరిగిన సంఘటనలను …
Read More »అమరావతిలో వినిపడే ఉంటుంది.. నిద్రలేచే ఉంటారు..
యాత్ర సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. నేను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమాని ఎందుకు అయ్యానో చెప్పాలి, అందరికీ తెలియజేయాలన్నారు. నేను ఈ సినిమా కథ రాశాను కాని.. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు ఆ కథకు ప్రాణం పోశారన్నారు. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది …
Read More »యాంకర్ రష్మి తొడలు చూసి.. నాది మరచిపోయను డైరెక్టర్ హాట్ కామెంట్స్
టాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అందాల ఆరబోస్తూ మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతకు మించి’. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్.జై. ఫిలిమ్స్ పతాకంపై సతీష్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. జానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ …
Read More »సుకుమార్ @డబుల్..!
ఒక్క సినిమాతో ఫేట్ మారడమంటే ఏమిటో.. సుకుమార్ను చూసి చెప్పొచ్చు. ఆర్య సినిమాతోనే దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ, కమర్షియల్ డైరెక్టర్గా ఇమేజ్ ఇప్పుడే వచ్చింది. దాంతోపాటు కోట్ల రూపాయల డబ్బు వచ్చి పడింది. ఇప్పుడు ఆయన రిచ్ డైరెక్టర్. సుకుమార్ పంట పండింది. దర్శకుడు సుకుమార్ ఒకప్పుడు కమర్షియల్ డైరెక్టర్ కాదు అనే పేరుండేది. డిఫరెంట్గానే తీస్తాడు కానీ.. భారీ హిట్స్ ఇవ్వలేడు అని ట్రేడ్ వర్గాలు భావించేవి. …
Read More »దర్శకుడు మణిరత్నం కు గుండెపోటు..!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కు ఒక్కసారి ఆస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో తన స్వగృహాంలో ఉన్న మణిరత్నంకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది..
Read More »ముగ్గురికి తలో లక్ష యాబై వేల రూపాయలిచ్చిన పోసాని కృష్ణమురళి ..!
ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ కథ రచయిత ..దర్శకుడు ..నిర్మాత ..నటుడు..అన్నిటికి మించి మంచి మనసున్న వాడు పోసాని కృష్ణమురళి .టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు కథ ,మాటలను అందించిన చాలా సినిమాలని తన దర్శకత్వంలో తెలుగు ప్రజలకందించడమే కాకుండా వందల సినిమాల్లో నటించారు.ఎవరన్న కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఉన్నఫలంగా స్పందించి అండగా ఉంటారు పోసాని . తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ సాక్షీలో ప్రసారమైన వెన్నుతడితే …
Read More »నీదీ ..నాదీ ఒకే కథ -మూవీ రివ్యూ ..!
సినిమా టైటిల్ –నీదీ నాదీ ఒకే కథ .. విడుదల తేది –మార్చి 23,2018 కథ –ఒక మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నటీనటులు-సీనియర్ నటుడు పోసాని ,శ్రీవిష్ణు ,సాట్నా టిటస్ ,దేవి ప్రసాద్.. ఛాయాగ్రహణం-రాజ్ తోట, పర్వీజ్ కె కూర్పు- బి.నాగేశ్వరరెడ్డి కళ- టి.ఎన్.ప్రసాద్ బ్యానర్- ఆరాన్ మీడియా వర్క్స్, శ్రీ వైష్ణవి క్రియేషన్స్ మ్యూజిక్ డైరెక్టర్ –బొబ్బిలి సురేష్. దర్శకుడు :ఊడుగుల వేణు .. నిర్మాతలు :నారా రోహిత్ …
Read More »