టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు సిద్దమైయింది. నవంబర్ 3 నుండి ప్రారంభం కానుంది ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ భాద్యతలు తీసుకున్నాడు. భారత కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకున్నాడు. ఇక నిన్న మీడియా ముందుకు వచ్చిన రోహిత్ వారు అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఒక రిపోర్ట్ రోహిత్ ని ఈ విధంగా అడిగాడు..ధోని రిటైర్మెంట్ రుమోర్స్ పై మీరేమంటారు అని అడగగా…వారికి …
Read More »