ఇంగ్లాండ్లో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న ఇండియా ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం ఉత్కంటభరితంగా జరిగిన మూడో టీ20లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, రెండో టీ20లోఇంగ్లాండ్ గెలవడంతో.. ఇంగ్లాండ్ వైట్వాష్ నుంచి తప్పించుకుంది. చివరి టీ20లో ఇంగ్లాండ్ 198 భారీ లక్ష్యాన్ని ముందుంచినా.. భారత్ బ్యాట్స్మెన్స్ ఆ లక్ష్యాన్ని ఎంతో సునాయసంగా చేధించారు. భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ 100 పరుగులతో రాణించి జట్టును …
Read More »