ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్పుస్తకాల చట్టం-2020 (కొత్త రెవెన్యూ చట్టం)’ సామాన్య ప్రజలకు గొప్ప తోడ్పాటును అందించే అసామాన్య చట్టమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, బెన్నెట్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అభివర్ణించారు. భూమిని నమ్ముకున్న లక్షలమంది రైతులకు కొత్త చట్టంతో మేలు జరుగుతుందన్నారు. అవినీతికి ఆస్కారం ఇచ్చే విచక్షణాధికారాలను తొలిగించి, ప్రజలకు ప్రభుత్వం కొత్త చట్టంతో …
Read More »తెలంగాణలో ఇక అవినీతికి,జాప్యానికి తావు లేని రిజిస్ట్రేషన్ విధానం..!!
అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని పారదర్శక పద్ధతిలో తెలంగాణలో జూన్ మాసం నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానం, ‘ధరణి’ వెబ్ సైట్ నిర్వహణ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ లోగా రాష్ట్రంలోని ఐదు మండలాల్లో మొదటి విడత, 30 మండలాల్లో రెండో విడత పైలట్ ప్రాజెక్టు కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, వెబ్ సైట్ నిర్వహణ చేపట్టాలని అధికారులను కోరారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చిన అనుభవాల ఆధారంగా …
Read More »