టీడీపీ నేతల హత్యా రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధమైనన దేశంలో ఉంటూ.. తమకు, ప్రజాస్వామ్యానికి సంబంధమే లేదనేలా వ్యవహరిస్తున్నారు. వారి అధికారాన్ని పెంచుకునేందుకు ప్రజలను భయపెట్టి.. బాధపెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. స్వయంగా టీడీపీ మంత్రులే హత్యా రాజకీయాలకు పాల్పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రజలు. అనంతపురం జిల్లాలో అయితే, టీడీపీ నేతల దాడులు ఎక్కువనే అంటున్నారు ఆ జిల్లా ప్రజలు. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు అప్పుడప్పుడు …
Read More »