Home / Tag Archives: delhi (page 32)

Tag Archives: delhi

500 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాల‌కు అమ్మేసిన మహా కిలాడి

ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతులను ఆకర్షించి, తర్వాత వారిని వ్యభిచార గృహాల‌కు అమ్మేస్తున్న ఓ ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ ముఠా 500 మంది అమ్మాయిలను ఢిల్లీ, ఆగ్రాలోని వేశ్యా గృహాల‌కు అమ్మేసినట్లు పోలీసుల తెలియజేశారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన దంపతులను ఢిల్లీలోని గీతా కాలనీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రాలోని వేశ్యా వాటిక నుంచి 19 ఏళ్ల అమ్మాయి రక్షించిన పోలీసులు ముగ్గుర్ని …

Read More »

నెహ్రా సంచలన నిర్ణయం …

టీమ్‌ఇండియా సీనియర్ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారైంది.వచ్చే నెల నవంబర్ ఒకటో తారీఖున న్యూజిలాండ్‌తో సొంతగడ్డ దేశ రాజధాని మహానగరం దిల్లీలో జరిగే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు! దీనికి సంబంధించి టీం ఇండియా కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో చర్చించిన నెహ్రా టీమ్‌ఇండియా సభ్యులకు తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. అయితే చాలా రోజుల తర్వాత జట్టులోకి …

Read More »

నిర్మాత అత్యాచారం..ఎవరిపై తెలిస్తే ఛీ..ఛీ అని ఖచ్చితంగా అంటారు

ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిపై సినీ, టీవీ సీరియల్ నిర్మాత అత్యాచారం చేయడమే కాకుండా దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన దారుణ ఉదంతం ఢిల్లీ నగర శివార్లలోని నోయిడాలో వెలుగుచూసింది. నోయిడా నగరంలోని సెక్టార్ 15 ఈ బ్లాక్ లో గత రాత్రి సినీనిర్మాత తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేశాడు. ఆపై దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. …

Read More »

శివాలయంలో పూజారి భర్త.. భార్య అక్రమ సంబంధం

భార్య మరోకరితో సంబంధం కొనసాగించటం భర్తకు తెలిసిపోయింది. ముందు తప్పును అంగీకరించని ఆమె తర్వాత ఒప్పేసుకుంది. అయితే ఆ తర్వాతే ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ప్రియుడిని తన దగ్గరికి రప్పించుకుని పూజారి భర్తతో కలిసి హతమార్చింది. ఆపై ఏమీ ఎరగనట్లు శవాన్ని గుళ్లోనే తగలబెట్టగా.. పోలీసులు కేసు మిస్టరీని చేధించారు. ఢిల్లీలోని గాంధీనగర్‌ పురాతన శివాలయంలో పూజారిగా లఖన్‌ దుబే పనిచేస్తున్నాడు . అతనికి తొమ్మిదేళ్ల క్రితం మధురకు …

Read More »

నలుగురు అబ్బాయిలు… మద్యం మత్తులో అమ్మాయిలు హాస్టల్ లోకి వచ్చి

ఈ మద్య మరి దారుణంగా అబ్బాయిల మద్యం తాగి రచ్చ రచ్చ చేస్తున్నారు. పీకల దాకా మద్యం తాగిన నలుగురు కళాశాల విద్యార్థులు…మద్యం మత్తులో కాలేజీ అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. నలుగురు విద్యార్థులు మద్యం తాగి ఢిల్లీలోని శ్రీగురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల బాలికల హాస్టల్ లోకి వచ్చారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోగా వారితో ఘర్షణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat