Home / Tag Archives: delhi (page 18)

Tag Archives: delhi

మరోసారి దూసుకొచ్చిన నవీన్ ఎక్ష్ప్రెస్స్..బాహుబలి దెబ్బ సరిపోలేదా !

ప్రో కబడ్డీ సీజన సెవెన్ లో భాగంగా నిన్న దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఒకపక్క నవీన్ ఎక్ష్ప్రెస్స్ మరోపక్క సిద్దార్థ్ బాహుబలి ఉన్నారు. వీరిద్దరిని ఆపడం కష్టమని అనుకున్నారు అంతా. ఈవిధంగానే మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా సాగింది. చివరికి మ్యాచ్ మాత్రం ఢిల్లీ నే గెలిచింది. నవీన్ కుమార్ తన సూపర్ టెన్స్ రికార్డును కొనసాగిస్తున్నాడు. అటు సిద్ధార్థ్ దేశాయ్ కూడా సూపర్ …

Read More »

ప్రపంచ కలుపు జాబితాలో ఢిల్లీ మూడో స్థానం..!

ప్రపంచ కలుపు జాబితాలో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. 2018 సంవత్సరానికి గాను ఢిల్లీ ప్రజలు 38.3 టన్నుల కలుపును సేవించారు. దాంతో దేశ రాజధాని ఐన ఢిల్లీ కి ప్రపంచ పరంగా మూడో స్థానం వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం వాణిజ్య నగరమైన ముంబై  ఢిల్లీ కన్నా కొంచెం వెనకబడి ఉంది. ఇక్కడ 32.4 టన్నులతో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలో మొత్తం 120సిటీలు పరిగణలోకి తీసుకోగా …

Read More »

తీహార్‌ జైలుకి మాజీ మంత్రి చిదంబరం..!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం (73)కి చివరికి ఎదురు దెబ్బ తప్పలేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సీబీఐ కోర్టు భారీ షాకిచ్చింది. ఇప్పటికే 15 రోజులు సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు కోర్టు ముందు హాజరుపర్చింది. దీంతో సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థికమంత్రిని దేశ రాజధానిలోని తీహార్ …

Read More »

టీడీపీకి షాక్ న్యూస్..చంద్రబాబుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ ఏం చెప్పాడో తెలుసా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలవరం..రాజధాని గురించి తమ ఆలోచనలు..జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో సమర్పించిన ఒక అఫిడవిట్ ను జగన్ ఆయుధంగా మలచుకుంటున్నారని తెలుస్తుంది. దీనినే చంద్రబాబు పైన రివర్స్ అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి. అసలేం …

Read More »

ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌

నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి చేరుకున్నారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరుతారు. మధ్యాహ్నం …

Read More »

అరుణ్ జైట్లీకి కన్నీటీ వీడ్కోలు..ముగిసిన అంత్యక్రియలు…!

నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో కమలం పార్టీతో పాటు యావత్ దేశం శోక సంద్రంలో ముగినిపోయింది. రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా లాంటి బీజేపీ అగ్రనేతలతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరుణ్‌జైట్లీ మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. కాగా ఈ రోజు దివంగత …

Read More »

అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర..!

బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఆదివారం స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరికాసేపట్లో ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో జైట్లీ పార్థీవదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అరుణ్‌ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్‌, హోంమంత్రి …

Read More »

ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు 4 కోట్ల టీటీడీ నిధులు స్వాహా…!

చంద్రబాబు గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేసే టైపు అని మరోసారి రుజువైంది. గత ఐదేళ్ల పాలనా కాలంలో చంద్రబాబు ప్రజల కోసం ఖర్చు పెట్టినదానికంటే..వ్యక్తిగతంగా తన సొంతానికి ప్రజల సొమ్మును ఖర్చు పెట్టిందే ఎక్కువ. రాజధానికి శంకుస్థాపనల పేరుతో, పోలవరంలో ఆ మట్టి పని, ఈ కాంక్రీట్ పని, కాఫర్ డ్యామ్ పనులు అంటూ కోట్లాది రూపాయలతో అట్టహాసంగా శంకుస్థాననల మీద శంకుస్థాపనల పేరుతో, స్పెషల్ ఫ్లైట్లలో విమాన …

Read More »

రేపు మధ్యాహ్నం అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. ఆసుపత్రి వద్దకు బిజెపి అగ్రనేతలంతా …

Read More »

అరుణ్ జైట్లీ గురించి మీకు తెలియని కొన్ని ఆశక్తికర విషయాలు..!

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. సంతాప తెలిపిన వారిలో రాష్ట్రపతి, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat