దేవాయాలకు పుట్టినిల్లు మన వేద భూమి. హిందూ ధర్మం విలసిల్లుతున్న మన భరతదేశంలో అనేక మంది దేవతలను పూజిస్తారు. పురాణాలు, ఇతిహాసాలకు ఆనవాళ్లు మన కర్మభూమిలో ఇప్పటికీ కనిపిస్తాయి.శివాలయాలు, రామాలయాలు, శ్రీ కృష్ణ దేవాలయాలు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు, గణేష ఆలయాలు, అమ్మవార్ల ఆలయాలు దేశమంతటా కనిపిస్తాయి. ముఖ్యంగా దేవాలయాలకు పెట్టినిల్లుగా దక్షిణ భారతదేశం విలసిల్లుతోంది. ఇక దేశమంతటా ఉన్న గణేష ఆలయాల కంటే తమిళనాడులోని ఓ వినాయక ఆలయం విభిన్నంగా …
Read More »