ఏపీలో 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు .ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు మాగంటి బాబుగా అందరికి సుపరిచతం .అయితే ఎంపీ మాగంటి బాబు చింతలపూడి గ్రామంలో నిర్వహించిన టీడీపీ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు . ఆ సమయంలో మాగంటి బాబు ఆ యాత్రలో పాల్గొని తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది .దీంతో …
Read More »సైకిల్ తొక్కబోయి కిందపడ్డ స్పీకర్ కోడెల ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ యాత్రలో ఘోరమైన ప్రమాదం జరిగింది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు చేపట్టనున్న దీక్షకు సంఘీభావంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైకిల్ యాత్ర చేపట్టారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో నరసరావు పట్టణంలో స్వగృహం దగ్గర నుండి సైకిల్ యాత్రను ప్రారంభించి కోటప్పకొండకు బయలుదేరారు.ఈ నేపథ్యంలో ఆయన యలమందల …
Read More »