మరోకసారి వార్తల్లో నిలిచారు ప్రముఖ సీనియర్ నటి.. దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్. గతంలో చెక్కు బౌన్స్ కేసులో మీడియాలో విన్పించిన జీవితా రాజశేఖర్ పేరు తాజాగా సైబర్ నేరగాళ్ల సాక్షిగా మళ్లీ సంచలనమైంది. గత కొన్ని రోజుల కింద నటి జీవితా రాజశేఖర్ తమ ఇంట్లోకి జియో వైఫై నూతన కనెక్షన్ తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తమ ఇంట్లో వైఫై …
Read More »ఘోరం: నడిరోడ్డుపై కాలిబూడిదైన బస్సు.. 21 మంది సజీవదహనం!
పాకిస్థాన్లోని కరాచీకి సమీపంలోని ఎం-9 మోటార్ వే వద్ద బుధవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై బస్సులో తీవ్రంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోవడంతో 21 మంది సజీవదహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. బస్సులో ప్రయాణికులంతా ఇటీవల పాకిస్థాన్లో ముంచెత్తిన వరదల్లో చిక్కుకున్న బాధితులు. పాకిస్థాన్లో ఇటీవల వరదలు ముంచెత్తడంతో విపత్తు సమయంలో ఆ వరద బాధితులను మోటార్ వే సమీపంలో ఆశ్రయం …
Read More »వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన అనసూయ
సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్గా ఉంటుంది యాంకర్, నటి అనసూయ. అయితే ఈ సారి మాత్రం తాను చేసిన ఓ పోస్ట్తో విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కొంటోంది రంగమ్మత్త. తాజాగా తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అనసూయ. లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన సమయంలో అనసూయ ట్విట్టర్ వేదికగా అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో …
Read More »సైబర్ నేరాల నిరోధానికి పటిష్ఠ చట్టం
సైబర్ నేరాల నిరోధా నికి పటిష్ఠ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్సార్ యూనివర్సిటీతో కలిసి ముసాయిదా రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్వేర్, సైబర్ సెక్యురిటీ సేవల సంస్థ ఇవాంటి హైదరాబాద్లో గురువారం తమ సేవలను ప్రారంభించింది. బంజారాహిల్స్లోని దస్పల్లా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలి సైబర్ సెక్యూరిటీ …
Read More »