కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?. అయితే ఈ చిట్కాలను వాడి చూడండి.. లాభం ఉంటుంది. * ఏసీ వాడుతుంటే.. టెంపరేచర్ ను 24 డిగ్రీల వద్ద పెట్టండి * ఇంట్లో ఇతర వాడండి బల్బులు కాకుండా ఎల్ఈడీ బల్బులు * టీవీని రిమోట్తో ఆఫ్ చేసినా.. పవర్ స్విఛాఫ్ చేయండి * ఏసీ ఔట్ డోర్ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోండి * ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఐరన్ బాక్స్ వాడటం …
Read More »గత మార్చి బిల్లు కట్టండి చాలు
కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019 మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెల ఆన్లైన్ ద్వారా కడితే సరిపోతుందని కస్టమర్లకు తెలియజేసింది. గత మార్చి బిల్లు వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్ఎంఎస్ల ద్వారా కస్టమర్లకు పంపిస్తాయని, దాని ప్రకారం ఆన్లైన్లో బిల్లు చెల్లిస్తే చాలని టీఎస్ఈఆర్సీ తెలిపింది. లాక్ …
Read More »పేద ప్రజల కోసం జగన్ మరో సంచలన నిర్ణయం.. మొత్తం మాఫీ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుంది. అత్యవసర సేవలు తప్ప, మిగతావి అన్నీ బంద్ చేసింది. ఇక కూరగాయలు, నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు పగటి పూట కొంత సమయం ఇచ్చింది. అయితే ఈ లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో, పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక, …
Read More »సామాన్యులు 10రోజులు కరెంట్ బిల్లు కట్టకపోతే ఫీజులు తీసుకెళ్తారు.. మరి ఇన్నేళ్లు ఎందుకు ఎవరూ కిమ్మనలేదు.?
రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అధికార తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కరెంట్ బిల్లు కట్టకుండా టీడీపీ నేతలు పారిపోయారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులోని పాత కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం ఖాళీ చేసి కరెంట్ బిల్లు చెల్లించకుండా టిడిపి నేతలు వెళ్లిపోయారంటూ ఇంటి యజమాని ఏకంగా ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు. రెండు నెలలుగా స్థలం యజమాని NRI పొట్లూరి శ్రీధర్ వెంటబడుతున్నా సమాధానం టిడిపి …
Read More »