Home / Tag Archives: crime (page 9)

Tag Archives: crime

‘కేజీఎఫ్‌’ థియేటర్‌లో ‘సీటు’ గొడవ.. ప్రేక్షకుడి కాల్పులు

కేజీఎఫ్‌ఛాప్టర్‌2 ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అనూహ్య ఘటన చోటుచేఉకుంది. ఇద్దరు యువకులు థియేటర్‌లో సీటు కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో అందులోని ఓ వ్యక్తి తుపాకీతో ఎదుటి వ్యక్తిపై కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హవేరి జిల్లా షిగ్గాన్‌లోని ఓ థియేటర్‌లో కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 సినిమా నడుస్తోంది. మంగళవారం రాత్రి ఓ యువకుడు ముందు సీటుపై కాలుపెట్టి చూస్తుండగా.. అందులో కూర్చొన్న వ్యక్తి సీరియస్‌ అయ్యాడు. దీంతో …

Read More »

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని డిఒరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గౌరీబజార్ -రుద్రాపూర్ రోడ్డు మార్గంలోని ఇందూపూర్ కాళీ మందీర్ మలుపు వద్ద ఆర్ధరాత్రి SVU-బస్సు రెండు ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే సంఘటనా స్థలంలోనే ఐదుగురు మరణించగా.. ఓ …

Read More »

కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. మూడు రోజులుగా రేప్‌

కోదాడలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడురోజులుగా అత్యాచారం చేశారు. కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆ అమ్మాయికి ఇచ్చారు. మూడు రోజుల తర్వాత సదరు యువతి తమ బంధువులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై యువతి పోలీసులకు కంప్లైంట్‌ చేసింది. దీంతో విచారణ చేపట్టిన కోదాడ పోలీసులు …

Read More »

కామన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగిస్తున్నారా..

సైబరాడులతో బ్యాంకు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో కామన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగించవద్దని సూచించారు. మాసబ్ ట్యాంక్ లోని ఓ హోటల్లో బ్యాంకర్ల సమావేశంలో సీవీ ఆనంద్ పాల్గొన్నారు. సైబర్ భద్రతకు నిధులు లేకపోవడంతోనే హ్యాకింగ్లు పెరుగుతున్నాయన్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రజలు కూడా సైబర్ భద్రత నియమాలు పాటించండి. 

Read More »

ఏపీలో ఘోర రైలు ప్రమాదం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి.శిగడాం బాతువ రైల్వేస్టేషన్ల మధ్య ఘోర ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఐదుగురు చనిపోయారు. విశాఖ నుంచి గౌహతి వెళ్తున్న రైలు సిగ్నల్ లేక నిలిచిపోయింది. ప్రయాణికులు దిగి పక్క ట్రాక్పై నిల్చున్నారు. ఆ ట్రాక్పై కోణార్క్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు అందిస్తున్నారు.

Read More »

అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌వాట్సాప్ స్టేట‌స్

ఓ ఫ్రెండ్ వాట్సాప్ స్టేట‌స్ ఒక అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌ది. ఈ ఘ‌ట‌న తాండూర్ మండలం అచ్చలాపూర్ లోని కొమ్ముగూడెంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.వివ‌రాల్లోకి వెళ్తే.. కొమ్ముగూడెంకు చెందిన‌ గంధం రాజ‌య్య కూతురు లత(17) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగ‌కు ల‌త ఇంటికొచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు లతతో దిగిన‌ ఫోటోలను బుధ‌వారం వాట్సాప్ …

Read More »

గుడిలో దొంగతనం.. ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోయాడు!

అమ్మవారి గుడిలో చోరీకి  వెళ్లిన దొంగ అక్కడే ఇరుక్కుపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ గుడి ఉంది. కంచిలి పట్టణానికి చెందిన పాపారావు అనే యువకుడు ఈ తెల్లవారిజామున దొంగతనానికి గుడి వద్దకు వెళ్లారు. గుడిలో ఓ కిటికీ నుంచి లోనికి ప్రవేశించాడు. అమ్మవారి వెండి వస్తువులు తీసుకుని తిరిగి అదే కిటికీ నుంచి …

Read More »

Drugs Case-వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ లోని  ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. 6 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పబ్లో ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ ప్యాకెట్లు కనిపించాయి. పోలీసులు దాడులతో యువతీ యువకులు పరుగులు తీశారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకోగా అందులో మాజీ ఎంపీ, మాజీ డీజీపీ కూతుళ్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల …

Read More »

Drugs Case-హేమ అగ్రహాం..ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన బంజారాహీల్స్ లోని  రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ని పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డెకాయి ఆపరేషన్లో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనకు సంబంధం లేకపోయినా తన పేరుని పలు ఛానల్లో ప్రసారం చేస్తున్నారు.. తన పేరు బద్నాం చేస్తున్నారని నటి హేమ వాపోయారు. సదరు …

Read More »

Drugs Case-రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ….

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్ వ్యవహారంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ‘ఫ్రెండ్స్ పార్టీ ఉంటే వెళ్లా. సమయానికి మించి పబ్ నడిపితే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కానీ అడ్డంగా దొరికానని నాపై వార్తలు రాస్తున్నారు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. ఏ టెస్టుకైనా సిద్ధం. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. డ్రగ్స్ ఎలా ఉంటాయో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat