Home / Tag Archives: crime (page 12)

Tag Archives: crime

యూపీలో దారుణం – మ‌హిళా రోగిపై ద‌వాఖాన సిబ్బంది లైంగిక దాడి

యూపీలో మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై లైంగిక దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తాజాగా మీర‌ట్ జిల్లాలోని బోధ‌నాస్ప‌త్రిలో మ‌హిళా మాన‌సిక రోగిపై అక్క‌డ ప‌నిచేసే పారిశుద్ధ్య కార్మికుడు లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని మీర‌ట్ మెడిక‌ల్ కాలేజ్ సిబ్బంది ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. మ‌హిళ మాన‌సిక ప‌రిస్ధితి స‌జావుగా లేక‌పోవ‌డంతో త‌ల్లితండ్రులు 2017లో ఆమెను ద‌వాఖాన‌లో విడిచిపెట్టి వెళ్లారు. నిందితుడు ద‌వాఖాన‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా ప‌నిచేస్తూ …

Read More »

లాడ్జి అంటే.. చెప్పుతో కొడ్తా

లాడ్జి వ్యవహారం అంటూ క్యూ న్యూస్‌లో తీన్మార్‌ మల్లన్న వాడిన భాషపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఓ వీడియోను విడుదల చేసిన యువతి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌కుమార్‌పై విరుచుకుపడింది. లాడ్జి వ్యవహారం అని ఎట్లా అంటావని ప్రశ్నిస్తూ, చెప్పుతో కొడ్తానని తీవ్రంగా మండిపడింది. ‘న్యూస్‌లో నా ఫొటోలు ప్రసారం చేసేకంటే ఒక రోజు ముందు ఏదైనా ఉంటే మీరు మీరే చూసుకోండి అని మెస్సేజ్‌ పెట్టిన. …

Read More »

తీన్మార్‌ మల్లన్న కేసు- ఆ “యువతి” ఎవరు..?

 చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లను, హార్డ్‌ డిస్క్‌లను సీజ్‌ చేశారు. తీన్మార్‌ మల్లన్నపై సోమవారం ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారని అంటున్నారు. దాంతోపాటు చిలకలగూడ పోలీ‌స్‌స్టేషన్‌లో తీన్మార్‌ మల్లన్నపై నమోదైన మరో కేసు దర్యాప్తులో భాగంగా  …

Read More »

తీన్మార్‌ మల్లన్నకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు

తీన్మార్‌ మల్లన్నపై ఈ ఏడాది ఏప్రిల్‌ 22న చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. క్రైం నంబర్‌ 197/2021లో ఐపీసీ సెక్షన్‌ 387, 504 కింద కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆయనకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురంలోని ఇంటినంబర్‌ 2-79కు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల ప్రకారం పోలీసుల ముందు హాజరు కాకపోతే సీఆర్‌పీసీ సెక్షన్‌ …

Read More »

రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read More »

హైదరాబాద్ లో వ్య‌భిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని  సోమాజిగూడ‌లో ఓ హోట‌ల్‌లో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి అమ్మాయిల‌ను తీసుకొచ్చి హోట‌ల్‌లోని రెండు గ‌దుల్లో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్లు పంజాగుట్ట పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో పోలీసులు శుక్ర‌వారం రాత్రి ఆ హోట‌ల్‌పై దాడి చేసి ఐదుగురు యువతుల‌ను, ఈ దందా నిర్వ‌హిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోష‌ల్ …

Read More »

చనిపోయాడని అంత్యక్రియలు చేస్తే..లేచి తిరిగోచ్చాడు..

రాజ‌స్థాన్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. చ‌నిపోయాడ‌ని ఓ వ్య‌క్తికి అంత్య క్రియ‌లు నిర్వ‌హిస్తే వారం త‌ర్వాత ఆ వ్య‌క్తి ఇంటికి వ‌చ్చిన ఘ‌ట‌న తాజాగా బ‌య‌ట‌ప‌డింది. రాజ్‌స‌మంద్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ద‌వాఖాన ఆర్కే హాస్పిట‌ల్‌లో మ‌ర‌ణించిన గోవ‌ర్ద‌న్ ప్ర‌జాప‌తి మ్రుత‌దేహాన్ని పొర‌పాటున ఓంకార్ లాల్ గడులియా బంధువులు తీసుకెళ్లార‌ని విచార‌ణ‌లో తేలింది. వారిద్ద‌రూ అదే ద‌వాఖాన‌లో చికిత్స పొందారు. అస‌లు క‌థేమిటంటే ఓంకార్ …

Read More »

టిక్ టాక్ స్టార్ పూజా చౌహాన్ ఆత్మహత్య-మంత్రి రాజీనామా

మహరాష్ట్రలో శివసేన నేత సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాక్రేకు అందించిన రాథోడ్.. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. కాగా టిక్ టాక్ స్టార్, మోడల్ పూజా చౌహాన్ ఆత్మహత్యకు సంజయ్ కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆయన రాజీనామా చేశారు.

Read More »

14ఏళ్ల బాలికను వివాహాం చేసుకున్న 50 ఏళ్ల ఎంపీ

14ఏళ్ల బాలికను యాభై ఏళ్ల ఎంపీ వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన జమియత్ ఉడేమా ఎ ఇస్లాం నేత సలాహుద్దీన్ అయాబీ అనే ఎంపీ.. తాజాగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు MPపై కేసు నమోదు చేశారు. కాగా పాక్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని …

Read More »

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది, కల్వర్టును ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు యాక్సిడెంట్ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. 29 మంది ప్రయాణికులతో.. బస్సు కర్నూలు నుంచి విజయవాడకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat