Home / Tag Archives: crime news (page 7)

Tag Archives: crime news

బీటెక్‌ విద్యార్థిని హత్య కేసులో గుంటూరు కోర్టు సంచలన తీర్పు

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసుపై న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆధారాలు రుజువు కావడంతో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగానే రమ్యను శశికృష్ణ హతమార్చాడు. గత ఏడాది ఆగస్టు 15న ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చకచకా విచారణ చేపట్టి …

Read More »

పెళ్లి అయిన నెలరోజులకే బ్లేడ్‌తో భర్త గొంతు కోసేసింది!

హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబకలహాల నేపథ్యంలో భార్య బ్లేడుతో భర్త గొంతు కోసింది. ఈ ఘటన దామెర మండలం పస్రగొండలో చోటుచేసుకుంది. భర్తకు తీవ్రగాయాలు కావడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. పస్రగొండ గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజు, అర్చనకు మార్చి 25నే పెళ్లి అయింది. నెలరోజులు పూర్తికాకుండా భర్తపై భార్య ఈ దారుణానికి పాల్పడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు …

Read More »

మూడు రోజుల్లో పెళ్లి.. అత్త, ఆడపడుచుకు మత్తు మందు ఇచ్చి వధువు పరార్‌

సినిమాలోని కక్షపూరిత సన్నివేశాన్ని తలపించే ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మరో మూడురోజుల్లో పెళ్లి ఉండగా కాబోయే అత్త, ఆడపడుచుకు పెళ్లికుమార్తె టీలో మత్తు మందు కలిపి ఇచ్చేసి ఆ ఇంట్లోని డబ్బుతో ఉడాయించింది. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌ ప్రాంతంలో ఉంటున్న ఓ కుటుంబంలోని వ్యక్తికి వయసు అయిపోతున్నా పెళ్లికాకపోవడంతో ఆ కుటుంబసభ్యులు ఓ మహిళను సంప్రదించారు. ఆమె రూ.2లక్షలు తీసుకుని ఆర్తిబింద్‌ అనే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిర్చింది. మరో మూడు …

Read More »

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని డిఒరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గౌరీబజార్ -రుద్రాపూర్ రోడ్డు మార్గంలోని ఇందూపూర్ కాళీ మందీర్ మలుపు వద్ద ఆర్ధరాత్రి SVU-బస్సు రెండు ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే సంఘటనా స్థలంలోనే ఐదుగురు మరణించగా.. ఓ …

Read More »

కామన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగిస్తున్నారా..

సైబరాడులతో బ్యాంకు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో కామన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగించవద్దని సూచించారు. మాసబ్ ట్యాంక్ లోని ఓ హోటల్లో బ్యాంకర్ల సమావేశంలో సీవీ ఆనంద్ పాల్గొన్నారు. సైబర్ భద్రతకు నిధులు లేకపోవడంతోనే హ్యాకింగ్లు పెరుగుతున్నాయన్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రజలు కూడా సైబర్ భద్రత నియమాలు పాటించండి. 

Read More »

ఏపీలో ఘోర రైలు ప్రమాదం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి.శిగడాం బాతువ రైల్వేస్టేషన్ల మధ్య ఘోర ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఐదుగురు చనిపోయారు. విశాఖ నుంచి గౌహతి వెళ్తున్న రైలు సిగ్నల్ లేక నిలిచిపోయింది. ప్రయాణికులు దిగి పక్క ట్రాక్పై నిల్చున్నారు. ఆ ట్రాక్పై కోణార్క్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు అందిస్తున్నారు.

Read More »

అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌వాట్సాప్ స్టేట‌స్

ఓ ఫ్రెండ్ వాట్సాప్ స్టేట‌స్ ఒక అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌ది. ఈ ఘ‌ట‌న తాండూర్ మండలం అచ్చలాపూర్ లోని కొమ్ముగూడెంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.వివ‌రాల్లోకి వెళ్తే.. కొమ్ముగూడెంకు చెందిన‌ గంధం రాజ‌య్య కూతురు లత(17) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగ‌కు ల‌త ఇంటికొచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు లతతో దిగిన‌ ఫోటోలను బుధ‌వారం వాట్సాప్ …

Read More »

Drugs Case-వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ లోని  ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. 6 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పబ్లో ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ ప్యాకెట్లు కనిపించాయి. పోలీసులు దాడులతో యువతీ యువకులు పరుగులు తీశారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకోగా అందులో మాజీ ఎంపీ, మాజీ డీజీపీ కూతుళ్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల …

Read More »

Drugs Case-హేమ అగ్రహాం..ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన బంజారాహీల్స్ లోని  రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ని పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డెకాయి ఆపరేషన్లో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనకు సంబంధం లేకపోయినా తన పేరుని పలు ఛానల్లో ప్రసారం చేస్తున్నారు.. తన పేరు బద్నాం చేస్తున్నారని నటి హేమ వాపోయారు. సదరు …

Read More »

Drugs Case-రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ….

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్ వ్యవహారంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ‘ఫ్రెండ్స్ పార్టీ ఉంటే వెళ్లా. సమయానికి మించి పబ్ నడిపితే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కానీ అడ్డంగా దొరికానని నాపై వార్తలు రాస్తున్నారు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. ఏ టెస్టుకైనా సిద్ధం. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. డ్రగ్స్ ఎలా ఉంటాయో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat