ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి విదితమే. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 208 పరుగులను ఆసీస్ జట్టు లక్ష్యంగా విధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో గ్రీన్ …
Read More »బుమ్రా లేకపోతే టీ20ల్లో టీమిండియా గెలవడం కష్టమా..?
వరల్డ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో టీమిండియా తొలిస్థానంలో ఉన్న సంగతి విధితమే. అయితే నిన్న జరిగిన ఆసీసు తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా జట్టు బౌలర్లు నిరాశపరుస్తున్నారు. నిన్న స్టార్ బౌలర్లు అయిన భువనేశ్వర్, హర్షల్ పటేల్ కలిసి 8 ఓవర్లలో ఏకంగా 101 రన్స్ ఇచ్చారు. దీంతో టీమిండియా క్రికెట్ అభిమానులు వీరిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. యార్కర్ కింగ్ బుమ్రాకు గాయం కాకుండా …
Read More »భువీకి కల్సి రాని డెత్ ఓవర్స్..?
ఆసీస్ తో నిన్న జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో గెలవాల్సిన మ్యాచుల్లో టీమిండియా డెత్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేయలేక ఇబ్బందిపడుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో 19వ ఓవర్ ను టీమిండియా స్టార్ బౌలర్ అయిన భువనేశ్వర్ వేయడం, భారీగా పరుగులివ్వడం, ఓడిపోవడం జరిగిపోయింది. ఆసియా కప్ లో కూడా పాక్ చివరి 2 ఓవర్లలో 26 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ లో కూడా …
Read More »పోరాడుతున్న పాకిస్థాన్
కరాచీ వేదిగకా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పోరాడుతుంది. మొత్తం 506 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసేవరకు రెండు వికెట్లను కోల్పోయి మొత్తం 192 పరుగులు చేసింది. ఇందులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 197బంతుల్లో 12ఫోర్లతో 102పరుగుల(నాటౌట్)కు తోడుగా అబ్దుల్లా షఫీఖ్ 226బంతుల్లో 71బ్యాటింగ్ తోడవ్వడంతో పాకిస్థాన్ జట్టు నిలదొక్కుకుంది. అయితే ఇవాళ బుధవారం ఆటకు …
Read More »