Home / Tag Archives: cricket news (page 28)

Tag Archives: cricket news

వారెవ్వా.. ఏమి క్యాచ్.!. మీరు వీడియో చూస్తే షేర్ చేస్తారు..?

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ ఆడిన టీమిండియా.. శుక్రవారం నార్తాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో తలపడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఓటమి పాలైనా.. భారత యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అందుకున్న ఓ అద్భుత క్యాచ్‌ మాత్రం అభిమానుల మనసులు గెలుచుకుంది. మహిళల క్రికెట్‌లోనే అది కనీవినీ ఎరగని క్యాచ్‌ …

Read More »

మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు

భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (38) ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్ (అన్ని ఫార్మాట్లు)లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత సాధించింది. ఇంగ్లాండ్ తో చివరి వన్డే ద్వారా మిథాలీ ఈ ఫీట్ అందుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ ఎడ్వర్డ్స్ (10,273 రన్స్) పేరు మీద ఉండేది. భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో 10 వేల రన్స్ చేసిన ఏకైక …

Read More »

మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో టీమిండియా ఘన విజయం

ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల ఒక్కో ఇన్నింగ్స్ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత ఇంగ్లాండ్ జట్టు మొత్తం వికెట్లను కోల్పోయి   219/10 రన్స్ చేసింది. లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన  భారత్ 46.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిథాలీ రాజ్ (75*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఇండియాను గెలిపించింది. స్మృతి మందాన (49) రాణించింది. 3 …

Read More »

శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డు

శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక వన్డేల్లో ఓడిన జట్టుగా టీమిండియా ఉండేది. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో లంక టీం ఓటమిపాలై, భారత్ను రెండో స్థానానికి నెట్టింది. మొత్తం 428 మ్యాచ్ పరాజయాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. 414 ఓటములతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది.

Read More »

మిథాలీ రాజ్ మ‌రో వ‌ర‌ల్డ్ రికార్డు

ఇండియ‌న్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మ‌రో వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించింది. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌తో ఆమె ఈ రికార్డును అందుకుంది. మిథాలీ క్రికెట్‌లో అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది. మ‌హిళ‌ల క్రికెట్‌లో ఇంత సుదీర్ఘ కెరీర్ మ‌రెవ‌రికీ లేదు. క‌నీసం మిథాలీకి ద‌రిదాపుల్లో కూడా ఎవ‌రూ లేక‌పోవ‌డం విశేషం. మెన్స్ క్రికెట్‌లోనూ ఒక్క స‌చిన్ టెండూల్క‌ర్ మాత్ర‌మే 22 ఏళ్ల‌కుపైగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో కొన‌సాగాడు. అత‌ని …

Read More »

వన్డే క్రికెట్ కి ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ రిటైర్మెంట్

ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన ప్రముఖ స్టార్ ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ (37) వన్డే క్రికెటు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగాలనే ఆసక్తి, ప్రేమ తనకు లేదని పేర్కొన్నాడు. టెస్టు, టీ20 క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటానన్నాడు. 2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3,618 పరుగులు చేశాడు. 114 వికెట్లు పడగొట్టాడు. 2011 వరల్డ్కప్లో ఇంగ్లాండ్పై కెవిన్ కేవలం 50 బంతుల్లోనే 100 పరుగులు బాదాడు.

Read More »

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్-రిజ‌ర్వ్ డే-ఎందుకంటే..?

 ఈరోజు భార‌త్, న్యూజిలాండ్ మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ ప్రారంభంకానున్న‌ది. సౌతాంప్ట‌న్‌లోని ఏజియ‌ల్ బౌల్ స్టేడియంలో ఈ ఫైన‌ల్ మ్యాచ్‌కు అంతా స‌న్న‌ద్ద‌మైంది. నిజానికి ఈ ఫైన‌ల్ మ్యాచ్‌.. లార్డ్స్ మైదానంలో జ‌ర‌గాల్సి ఉంది. కానీ మ‌హ‌మ్మారి క‌రోనా వ‌ల్ల వేదిక‌ను సౌతాంప్ట‌న్‌కు మార్చారు. దాదాపు రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత టెస్ట్ చాంపియ‌న్‌షిప్ చివ‌రి మ‌జిలీకి చేరింది. 2019లో ఈ చాంపియ‌న్‌షిప్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. 9 జ‌ట్ల‌తో …

Read More »

అందాల దేవత స్మృతి మందానా క్రష్ ఎవరో తెలుసా..?

క్రికెట్ ప్రపంచంలో అందాల దేవత స్మృతి మందానా. ఆటతోనే కాకుండా తన నవ్వుతో కోట్ల మందిని మెస్మరైజ్ చేసింది. అలాంటి ఈ టీమిండియా ప్లేయర్కు ఓ హీరోకు ఫిదా అయిపోయిందట. అతడే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్. చిన్నప్పట్నుంచి అతడంటే చాలా ఇష్టమని, హృతిక్ మూవీలన్నీ పక్కాగా చూస్తానని చెప్పింది. కాగా చిన్న వయసులోనే రిచ్ మహిళా క్రికెట్ ప్లేయర్ 24 ఏళ్ల స్మృతి రికార్డు సాధించింది.

Read More »

అమిత్ మిశ్రాకి కరోనా

ఐపీఎల్ 2021ను కరోనా వాయిదా వేయించింది. ఆటగాళ్లలో వరసగా కేసులు వస్తున్నాయి. తాజాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కరోనా పాజిటివ్ గా తేలాడు. నిన్న సాయంత్రం చేసిన టెస్టులో మిశ్రాకు పాజిటివ్ వచ్చింది. రెండురోజుల వ్యవధిలో కరోనా సోకిన నాల్గవ ప్లేయర్ అమిత్ మిశ్రా. DC క్యాంపులో ఇది తొలి కరోనా కేసు.

Read More »

IPL 2021: ఐపీఎల్ 14వ సీజ‌న్ ర‌ద్దు

ఐపీఎల్ 14వ సీజ‌న్‌ను నిర‌వ‌ధికంగా ర‌ద్దు చేసింది బీసీసీఐ. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా క‌రోనా బారిన ప‌డ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో టోర్నీలో క‌రోనా బారిన ప‌డిన వాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో లీగ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు. మొద‌ట కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టీమ్‌లో వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి, సందీప్ వారియ‌ర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat