టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్.. టెస్టుల్లో 10వేల పరుగులు చేసి నేటికి 36 ఏళ్లు పూర్తవుతుంది. సరిగ్గా ఇదేరోజు 1987లో గవాస్కర్ 1030 టెస్ట్ పరుగులు చేసి.. ఇండియా తరపున ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ గా రికార్డు సృష్టించారు. ఆరోజున గవాస్కర్ సాధించిన రికార్డును ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటూ.. 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయేలా చేశారు. ఈక్రమంలో ఫ్యాన్స్ ఇది గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Read More »సచిన్ పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ .. లెజండ్రీ ఆటగాడు.. సచిన్ టెండుల్కర్ గొప్ప బ్యాటర్ అనడంలో సందేహం లేదు.. కానీ కెప్టెన్ గా నిరూపించుకోలేకపోయాడని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. అతను ఫెయిల్డ్ కెప్టెన్ అని వ్యాఖ్యానించారు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక మరింత బాగా ఆడాడని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కోహ్లి కూడా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాక పరుగులు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఒకానొక సమయంలో సచిన్ మాదిరే జట్టు …
Read More »శుభమన్ గిల్ క్రష్ ఎవరో తెలుసా..?
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ తనకిష్టమైన సెలబ్రిటీ గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఓ నెటిజన్ సెలబ్రిటీ క్రష్ గురించి అడిగాడు ఓ నెటిజన్ .. దీనికి సమాధానంగా శుభమన్ గిల్ మాట్లాడుతూ టాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మికా మందన్న పేరును గిల్ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ పేరు చెప్తారని భావించి ప్రశ్నించిన నెటిజన్లకు గిల్ షాక్ …
Read More »ఓటమి పై రోహిత్ సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ మాట్లాడుతూ ” ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ మా జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్స్ చేయడం ఎంత ముఖ్యమో బాగా …
Read More »మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం
ఇండోర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీ మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.మూడో టెస్ట్ లో భాగంగా రెండో ఇన్సింగ్స్ లో టీమిండియా విధించిన 76రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ ఆరంభంలోనే ఖవాజా(0) వికెట్ కోల్పోయినప్పటికీ.. హెడ్(49*), లబుషేన్ (28*) జోడీ దూకుడుగా ఆడి ఆసీస్ కు విజయాన్ని అందించారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ …
Read More »తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి బుధవారం తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 109 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా …
Read More »దాదా బయోపిక్ లో హీరోగా స్టార్ హీరో
టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ క్రికెటర్.. లెజండ్రీ సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించబోతున్నారు. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. గత నాలుగేండ్లుగా ఈ క్రికెటర్ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. పాండమిక్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఈ పనులు వేగవంతం …
Read More »వినోద్ కాంబ్లీని దాటేసిన ఇంగ్లాండ్ క్రికెటర్
ఇంగ్లాండ్ జట్టుకు చెందిన క్రికెటర్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా కివీస్ తో మ్యాచ్ లో 169 బంతుల్లోనే 24 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 184* రన్స్ చేశాడు. బ్రూక్ తొలి 9 ఇన్నింగ్సుల్లో(6 మ్యాచ్లు) 100.88 యావరేజ్, 99.38 స్ట్రైక్ రేట్తో 807 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలున్నాయి. గతంలో వినోద్ కాంబ్లీ 9 ఇన్నింగ్సుల్లో …
Read More »ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టీమిండియా జట్టుకు చెందిన సీనియర్ మాజీ ఆటగాడు.మాజీ కెప్టెన్ . అంతర్జాతీయ ఫార్మాట్లన్నింటికి గుడ్ బై చెప్పిన ఎంఎస్ ధోనీ ఈ ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నరా..?. ఇప్పటికే అన్ని ఫార్మాట్లన్నింటికి గుడ్ బై ఐపీఎల్ తో తన అభిమానులను..క్రికెట్ అభిమానులను ఆలరిస్తున్న ధోనీ ఇక గ్రౌండ్ లో కన్పించాడా..?. అంటే అవుననే అని తెలుస్తుంది. వచ్చే నెల మార్చి …
Read More »కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షాక్
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షాకిచ్చింది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ ను వన్డేలకు ఆ బాధ్యతల నుంచి తప్పించింది. వన్డే సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ప్రకటించింది. ఈ నిర్ణయంతో కేఎల్ రాహుల్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా రాహుల్ పేలవమైన ఫామ్ తో విమర్శలు …
Read More »