Home / Tag Archives: counting

Tag Archives: counting

హ్యాట్రిక్ సీఎం..అరవింద్ కేజ్రీవాల్!

భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అందరు అనుకున్నట్టుగానే ఈసారి కూడా ఆమ్ ఆద్మి పార్టీ ఘన విజయం సాధించింది. కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే ఆమ్ ఆద్మి పార్టీకి 57 సీట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ 13 వద్దే ఉంది. ఇంక కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకుముందు మొత్తం 70స్థానాలకు గాను ఆమ్ ఆద్మి పార్టీ 67సీట్లు సాధించి రికార్డు …

Read More »

43 లక్షల లబ్ధిదారులను 54లక్షల లబ్ధిదారులకు పెంచిన జగన్ ప్రభుత్వం…!

2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొత్తం 43 లక్షల మంది రైతు భరోసా కు లబ్ధిదారులు ఉంటారు అంటూ అంచనా వేసింది. అయితే 2019లో అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి పారదర్శకంగా సర్వే నిర్వహించింది. గత ప్రభుత్వంలో అర్హులైన రైతు కుటుంబాలను కలుపుతూనే ఇప్పటి వరకు పెట్టుబడి సహాయానికి గుర్తించిన వారితో కలిపి 51 లక్షల మందిని గుర్తించింది. అలాగే వీరు కాకుండా …

Read More »

కౌంటింగ్ దగ్గర అలజడి సృష్టించేలా తెలుగు తమ్ముళ్లు కుట్ర

ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల రోజు తెలుగు తమ్ముళ్లు భారీ కుట్రకు తెరలేపుతన్నట్లు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్టరు లో తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓడిపోతాడని తెలిసే ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఫారం 17 సిలలో తప్పుడు వివరాలను నమోదు చేసి …

Read More »

ఎన్నికల కౌంటింగ్‌కు 21 వేల మంది సిబ్బంది అవసరం: ద్వివేది

ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం రావాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ఈసీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌కు 21 వేల మంది సిబ్బంది అవసరమని అన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ పరిధిలో ఐదేసి కేంద్రాల్లో వీవీప్యాట్‌ల లెక్కింపు జరుగుతుందన్నారు. ముందుగా పోస్టల్, సర్వీసు ఓటర్ల లెక్కింపు చేస్తామని సీఈవో తెలిపారు. కౌంటింగ్‌ టేబుళ్ల పెంపు కోసం.. విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు …

Read More »

సిరిసిల్లలో కేటీఆర్‌కు వ‌చ్చే మెజార్టీ ఎంతో తెలుసా?

తెలంగాణ‌లో హోరాహోరీ పోరు సాగిన సంగ‌తి తెలిసిందే. అంద‌రి చూపు ఇప్పుడు కౌంటింగ్‌పైనే ప‌డింది. ఎవ‌రెవ‌రు గెలుస్తారు..ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. దీనికి తోడుగా, ముఖ్యనేత‌ల‌కు ఎంత మెజార్టీ దక్కనుంద‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. ఈ త‌రుణంలో కే తారకరామారావు సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని, వందసీట్లతో టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతున్నదని విశ్వాసం వ్యక్తంచేశారు. నిశ్శబ్దవిప్లవంలో ఏకపక్ష తీర్పు రాబోతున్నదని …

Read More »

ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు నిజ‌మ‌య్యేనా..?

మ‌రికొద్ది సేప‌ట్లో విడుద‌ల కానున్న హిమాచ‌ల్‌, గుజ‌రాత్ రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం దేశ ప్ర‌జ‌లంంద‌రూ ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని సంస్థ‌లు చేసిన స‌ర్వే ఫ‌లితాలు బీజేపీ వైపే మొగ్గు చూపిన‌ప్ప‌టికీ.. బీజేపీ నేత‌ల్లో మాత్రం ఆందోళ‌న క‌నిపిస్తోంది. ఇందుకు కార‌ణం గ‌తంలో బీహార్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌లు స‌ర్వే సంస్థ‌లు బీజేపీ గెలుస్తుంద‌ని, త‌మ స‌ర్వే ద్వారా ఆ విష‌యం వెల్ల‌డైంద‌నంటూ ఎగ్జిట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat