విజయవాడ నగర ప్రజలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానుల కోరిక మేరకు రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని పోలీసు కంట్రోల్ రూం ప్రాంతంలో పునఃప్రతిష్ఠ చేయాలని మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారయణ, ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, జోగి రమేష్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వేంకటేష్ తదితరులు బందరు రోడ్డు లోని పోలీసు కంట్రోల్ రూం ప్రాంతం, తదితర ప్రాంతాలను పరిశీలించారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు కృష్ణా పుష్కరాల …
Read More »