హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో నలబై నాలుగు స్థానాల్లో గెలిచి బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది .ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి పేరును పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ పార్టీ వర్గాలు అంటున్నాయి .అయితే మొదటిగా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రేమ కుమార్ ఓటమి చవిచూశారు . దీంతో ఇటు రాష్ట్ర అటు జాతీయ అధిష్టానం కేంద్రమంత్రిని ముఖ్యమంత్రిగా నియమించాలని యోచిస్తున్నట్లు ఆ …
Read More »క్షణం క్షణం ఉత్కంఠం.. ఆధిక్యంలోకి దూసుకొచ్చిన బీజేపీ..!
గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. క్షణ క్షణానికి అధిక్యం తారుమారు అవుతూ నువ్వా-నేనా అన్నట్టు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన హవాను కొనసాగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత ఆధిక్యతను కనపరుస్తోంది. గంట క్రితం కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. మళ్ళీ పుంజుకొని బీజేపీ రేసులోకి వచ్చింది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 76 స్థానాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. …
Read More »ఆ రెండు రాష్ట్రాల్లో హోరాహోరీ!
మరికొద్దిసేపట్లో గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఓటర్ల తీర్పు వెలువడనుంది. అయితే, ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ టెక్కింపు టీ 20 మ్యాచ్ను తలపిస్తోంది. నిమిషానికి.. నిమిషానికి ఓటర్ల తీర్పు మారుతున్న నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఎవరివైపు ఉందో అన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనావేయలేకపోతున్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపు అందుబాటులో ఉన్న ట్రెండ్స్ మేరకు బీజేపీ 97 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, …
Read More »దేశ రాజకీయాల్లో సంచలనం …
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఇప్పటికే తనయుడు ,కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధి రాహుల్ గాంధీకి త్వరలోనే ఆ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పజేప్పనున్న నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంతో యావత్తు దేశమే షాక్ కు గురైంది . రేపు శనివారం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సోనియా …
Read More »గుజరాత్ ఎలక్షన్స్.. ఎగ్జిట్ పోల్స్ అవుట్ ..!
గుజరాత్లో మొత్తం 182 స్థానాలకు ఎన్నికలకు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పోటీ చేశాయి. నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటుధరలు, పాటీదార్ల రిజర్వేషన్లు, దళితులపై దాడులు, ఓబీసీ రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థులు 1828 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాని మోడీ, యువనేత రాహుల్ …
Read More »హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది ..?
దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటి చేస్తున్నాయి .ఈ ఎన్నికలను రానున్న పార్లమెంటు ఎన్నికలకు సెమిఫైనల్ వార్ గా ఇరు పార్టీలు భావిస్తున్నాయి . ఈ తరుణంలో ఓటర్లు ఎవరివైపు ఉన్నారో కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి .ఈ …
Read More »గుజరాత్ లో ఎగరనున్న కాషాయం జెండా..
యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గురువారం సాయంత్రంతో పోలింగ్ ముగిసింది .ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .అయితే తాజాగా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాషాయం జెండా ఎగరనున్నది అని తేలింది . దేశంలో …
Read More »టీ కాంగ్రెస్ కి బిగ్ షాక్ -టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి ..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ఈ రోజు గురువారం తన తనయుడితో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు . తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన వారిలో ఒకరైన ముఖేష్ గౌడ్ …
Read More »మోదీ అడ్డాలో.. నువ్వా-నేనా.. గెలిచేది ఎవరో తేల్చేసిన లగడపాటి సర్వే..!
గుజరాత్ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు డిసెంబర్ 14వ తేదీన పోలింగ్ జరగబోతోంది. పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలే 18 మాసాలలో జరగబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని దేశంలో చాలామంది భావిస్తున్నారు. ఇక మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్లో జరగతున్న ఎన్నికలు మోడీకి …
Read More »గుజరాత్ ఎన్నికలు -గెలుపు ఎవరిది .లేటెస్ట్ సర్వే ..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో నేడు రెండో దశ పోలింగ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ముగిసిన తొలిదశ పోలింగ్ లో మొత్తం అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదు అయింది .తొలిదశలో మొత్తం ఎనబై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.రెండో దశలో మిగిలిన తొంబై మూడు స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది .ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎనిమిది వందల యాబై …
Read More »