ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా .తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరో చేరబోతున్నారు.అయితే ఆయన ఎవరో కాదు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్టార్ హీరో ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే ఐదు వందలకు పైగా …
Read More »ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ నేతలు కుట్రలు పన్ని పలు అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడుతున్నాయి . See Also:వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న …
Read More »మంత్రి కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నా..ఉత్తమ్కుమార్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న గద్వాల బహిరంగ సభలో ప్రసంగిస్తూ..వచ్చే 2019లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని.. అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్కుమార్రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను, …
Read More »2019లో అధికారం ఖాయం ..జగన్ సీఎం…!
ఆయన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులను శాసించిన మహానేత ..రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా తీసుకురావాలని అప్పటి ఆయా ముఖ్యమంత్రులకు మార్గదర్శకం చేసిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు.ఒక్క ముక్కలో చెప్పాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నీడగా పని చేశారు అని కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో మంచి టాక్ .ఇంతకూ ఎవరు అయన అని జుట్టు పీక్కుంటున్నారా ..ఆయనే కాంగ్రెస్ …
Read More »టీటీడీపీకి మరో మాజీ మంత్రి గుడ్ బై…
తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.మరో ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు ఖమ్మం …
Read More »కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత …
కాంగ్రెస్ పార్టీ వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ.స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రాలను కానీ అటు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఏకైక రాజకీయ పార్టీ.అట్లాంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నేతలకు నిద్ర లేకుండా చేశాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు.మంత్రి కేటీఆర్ బుధవారం …
Read More »నిజాన్ని బయటపెట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు రావాలంటూ తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్, ఈమెయిల్ కాపీలను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. Our …
Read More »మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో మహిళ ఆత్యహత్య ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన ఇటు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.గత కొన్నెండ్లుగా ఒక కుటుంబం హైదరాబాద్ లోని దానం నాగేందర్ ఇంట్లో పని చేస్తుండేది. దానం నాగేందర్ ఇంట్లో గిరిప్రసాద్ అతని భార్య సీత పనిచేస్తుండేవారు .అయితే మూడు యేండ్ల క్రిత్రం …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి దానం నాగేందర్ క్లారిటీ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బ్రదర్స్ లో ఒకరిగా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.అందుకే నగరంలో పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అనుచవర్గం ఫ్లేక్సీలు పెట్టారు గతంలో .అయితే తాజాగా ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రాజకీయ భవిష్యత్తు గురించి వివరించారు.ఆ …
Read More »శ్రీనివాస్ హత్య గురించి షాకింగ్ నిజాలు…?
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ మున్సిపల్ చైర్ పర్శన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త ,కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ,స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅనుచరుడు అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ ను రాత్రి అతిదారుణంగా హత్యచేసి డ్రైనేజీలో పడేసిన సంఘటన ఇటు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అయితే ఈ హత్య వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల పాత్ర ఉందని కాంగ్రెస్ …
Read More »