2019 ఎన్నికలు : సీఎం ఎవరో తేల్చేసిన తాజా సర్వే..!!, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో.. ఇండియాటుడే-కార్వీ సంస్థలు కలిసి తేల్చేశాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని బాబు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే డబ్బా రాయుడన్న కామెంట్లు ప్రజల్లో వినిపిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది. see also : చంద్రబాబు …
Read More »8వ వింత ..జగన్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం..!
వారిద్దరూ రాజకీయంగా ఎప్పుడు ప్రత్యర్థులే..ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపిస్తూ నిత్యం ఒకరిపై ఒకరు కత్తి దూసుకుంటారు.గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ బాబు అవినీతిని ప్రశ్నిస్తున్నారు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఏకంగా వైఎస్ …
Read More »లక్షా 50 వేల కోట్ల రూపాయల అవినీతిని ఆధారాలతో సహా తేల్చేశారు..!!
రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మోడీ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నాడు అమిత్షా లక్షా 50వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్దికి ఇచ్చామని చెప్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ఆ లక్షా 50 …
Read More »7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు…
కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి .చిదంబరం తనయుడు కార్తి చిదంబరంను ప్రముఖ మీడియా సంస్థ ఐఎఎక్స్ సంస్థకు మారిషన్ నుండి ఇన్వెస్ట్మెంట్ కు పర్మిషన్ వచ్చే విధంగా చూశాడని..దాదాపు మూడు వందల ఐదు కోట్ల మేర విదేశీ పెట్టుబడులను ఆ సంస్థలోకి తీసుకొచ్చాడు. అందుకు పది లక్షల వరకు లంచం తీసుకున్నాడు అనే అభియోగం మీద కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.ఈ విషయంలో కార్తి చిదంబరంను …
Read More »మరోసారి రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి అనుచరులు..
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు.వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలంలోని నందిగామలో బీటీ రోడ్ శంకుస్థాపనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తుండగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముందే కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. see also :ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..! ఈ సందర్భంగా అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో శిలాఫలకం …
Read More »అభివృద్దిని చూసి ఓర్వలేకనే విపక్షాల విమర్శలు..ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ లు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులుగా విమర్శించి రైతులను కాంగ్రెస్ అవమానపరుస్తోందని మండిపడ్డారు. see also :జనసేనతో పొత్తుపై చంద్రబాబు …
Read More »బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దెబ్బ అధికార టీడీపీకే కాంకుండా, కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా తగులుతోంది. జగన్ తన పాదయాత్రలో ఎదురవుతున్న ప్రజల సమస్యలనే అజెండాగా మార్చుకొని పక్కా హామీలు ఇస్తున్నారు. ఇక మరో ప్రధాన విషయం ఏంటంటే ఏపీలో తాజా రగడ ప్రత్యేకహోదా పై అయితే జగన్ మరింత దూకుడు ప్రదర్శింస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ అధికార పార్టీలో కల్లోలం సృష్టిస్తుండగా.. ఇప్పటికే ఏపీలో …
Read More »ఫ్లాష్ న్యూస్.. పీకే ఫైనల్ సర్వే.. 175 సెగ్మెంట్స్ రిజల్ట్స్ అవుట్..!
ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రత్యేకహోదా కోసం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వరుస ప్రకటనలు చేసినప్పటి నుండి రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక ప్రస్తుత పరిణామాల క్రమంలో ఏపీలో జనం నాడికోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫైనల్ సర్వే రిపోర్ట్ ఇప్పుడు మరింత రచ్చలేపుతోంది. See Also:ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!! జగన్ ప్రజాసంకల్పయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుండి పీకే తన …
Read More »ఈ ఘనత వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకే దక్కింది …!
దాదాపు ఐదు దశాబ్దాలు పాటు ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు హింది తమిళం అంటూ భాషలతో సంబంధం లేకుండా ..కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ ప్రాంతాలతో తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అతిలోక సుందరి సీనియర్ నటి ..దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన హీరోయిన్ శ్రీదేవి కపూర్. See Also:టాలీవుడ్ లో ఉన్న ప్రస్తుత హీరోలలో శ్రీదేవికిష్టమైన హీరో …
Read More »జగన్ దమ్మున్న మగాడు.. కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిలానే వైఎస్ జగన్లో రాజకీయ పరిణితి కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. కాగా, ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తనను టీడీపీలోకి ఆహ్వానించాడని, కానీ, నాకు ప్రాంతీయ రాజకీయ పార్టీలకంటే.. జాతీయ రాజకీయ పార్టీలవైపే మక్కువ ఉండటంతో రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరానన్నారు. ఆ సమయంలోనే టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఆ తరువాత ఎంపీగా పార్లమెంట్లో …
Read More »