Home / Tag Archives: congress (page 190)

Tag Archives: congress

నా ద‌గ్గ‌ర ఆధారాలున్నాయి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వాఖ్యలు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌న‌ను సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమ‌ర్శించి…ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకొని ఒక్క అభ్య‌ర్థి కూడా డిపాజిట్ పొంద‌లేనంత ఘోర ప‌రాజ‌యం ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల పాటు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న తాజాగా ఎక్క‌డ అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో తిరిగి తాను విమ‌ర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరిన సంగ‌తి …

Read More »

వైసీపీ అధినేత జగన్ తో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భేటీ..!

ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. తన సోదరుడు దివంగత ఆనం వివేకానందరెడ్డి తనయుడు రంగమయూరిరెడ్డితో కల్సి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసంలో ఆనం కలిశారు. దాదాపు గంటపాటు జగన్ తో భేటీ అయ్యారు.అయితే గత కొంత కాలంగా …

Read More »

తన పార్టీ పేరు చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..!

గతంలో మ‌హారాష్ట్ర అద‌న‌పు డీజీపీ పదవీ బాధ్యతల నుండి వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ వివి ల‌క్ష్మీనారాయ‌ణ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి గాని, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ తీర్ధం పుచ్చుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.. తాజాగా ఆయన తనపై వస్తున్న వార్తలపై క్లారీటీచ్చారు.రాష్ట్రంలో ఉప్పలపాడు,శకునాల,పూడిచర్ల గ్రామాల రైతులతో సమావేశమయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాష్ట్రంలో …

Read More »

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి, స‌మైక్యాంధ్ర పార్టీ నేత‌ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో జ‌రిగిన‌ ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జైసమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు. 2014 ఎన్నికల తర్వాత …

Read More »

బాహుబ‌లి కేసీఆర్…!

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా ప‌రిపాల‌న సాగిస్తూ అన్నివ‌ర్గాల మ‌న‌సు గెలుచుకుంటున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ బాహుబ‌లిగా ఎదిగిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప‌రిపాల‌నతో త‌మ ఉనికి క‌నుమ‌రుగై పోతోంద‌ని ఆవేద‌న చెందుతున్న‌ పార్టీలు ఎన్నో. అలా భావిస్తున్న వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక‌టి. అయితే,ఈ విష‌యాన్ని ఒప్పుకోలేని కాంగ్రెస్ పార్టీ తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కొత్త ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టింది. అయితే, ఈ ప్ర‌చారం …

Read More »

రాహుల్ గాంధీ సమక్షంలో..నేడు కాంగ్రెస్ లోకి మాజీ సీఎం నల్లారి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు . అందులోభాగంగానే ఉదయం 11:30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. డిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొంటారు. ఫిబ్రవరి 19, 2014న …

Read More »

మ‌ద్యం బాటిళ్లు పంచుతూ.. అడ్డంగా దొరికిన టీడీపీ నేత‌లు..!

ఏపీ పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లు టీడీపీ ప‌రువును బ‌జారుకీడుస్తున్నాయ‌ని ఆ పార్టీ నేత‌లే అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, మంత్రి లోకేష్‌పై టీడీపీ నేత‌లు అలా అభిప్రాయ‌ప‌డ‌టానికి కార‌ణాలు లేక‌పోలేదు. టీడీపీ ఏర్పాటు చేసిన ఏ స‌భ‌లోనైనా నారా లోకేష్ మాట్లాడ‌టం.. తాను మాట్లాడుతున్న‌ది వాస్త‌వ‌మా..? అవాస్త‌వ‌మా..? త‌ప్పా..? ఒప్పా..? ప‌దాలు స‌రిగ్గా ప‌లుకుతున్నామా..? లేదా..? అనేవి చూసుకోకుండా త‌న నోటికి ఎంత వ‌స్తే అంత‌.. …

Read More »

వైసీపీలో చేరిన మాజీ సీనియర్ మంత్రి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది..ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.అప్పటి ఉమ్మడి ఏపీ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పని చేసిన మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీలో చేరారు.ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి …

Read More »

కువిమ‌ర్శ‌లు కాదు..ద‌మ్ముంటే కేటీఆర్ స‌వాలుకు స్పందించండి

కాంగ్రెస్‌ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 42ఏండ్లు పరిపాలించి పేదవర్గాలను అణచివేసిన పాపాన్ని మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదన్నారు.  ప్రజల మధ్యకు వెళ్లే ధైర్యం లేక నిత్యం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై విషం కక్కడమే పనిగా …

Read More »

వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ఇచ్చిన ఘన నివాళి ఇదే..!!

అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పటివరకు దాదాపు తొమ్మిదేళ్ళు నిరంకుశంగా పాలిస్తున్న ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అప్పటి పాలనకు పాదయాత్రతో శరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ..పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి మరల రెండో సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదో జయంతి నేడు. మహానేత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat