తెలంగాణలో ఎన్నికల పొత్తుతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని, దానిపై అక్కడి తెదేపా నేతలే నిర్ణయం తీసుకుంటారని ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి చినరాజప్ప ఆదివారం అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉండదని నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. తెలంగాణతో అనేక విభేదాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుపై …
Read More »కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినదే తెలుగుదేశంపార్టీ..అలాంటిది ఇప్పుడు..!
తెలంగాణ పాలిట దుష్టశక్తులు మళ్లీ ఒక్కచోటుకు చేరుతున్నాయి! త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించేందుకు టీఆర్ఎస్ చేస్తున్న కృషిని జీర్ణించుకోలేని అల్పబుద్ధి నేతలు.. అధికార యావతో తెలంగాణను మళ్లీ దగా చేసేందుకు కూటమి కడుతున్నారు! సీఎం కేసీఆర్ ముందస్తు ప్రకటనతో పుట్టలు పగులగొట్టుకుని బయటపడుతున్న విషనాగులు.. తెలంగాణ తరిమేసిన ఆంధ్రపాలకుల పంచన చేరి.. బంగారు భవితవ్యంపై బుసలు కొడుతున్నాయి!బరితెగింపులకు కాంగ్రెస్ పార్టీ కొత్త అర్థాన్ని చెప్తున్నదని పలువురు …
Read More »తెలంగాణ ఎన్నికలపై అంతా మీఇష్టం నేను ఆమోదిస్తానంటే టీటీడీపీ నేతలేమన్నారో తెలుసా.?
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను పార్టీ నేతలు వివరించారు. విపక్షాలు కూటమిగా ఏర్పడుతున్నాయని, అందులో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంటే బాగుంటుందని అభిప్రాయానికి అందరూ వచ్చారు. సీపీఐ, తెలంగాణ జన సమితితో చర్చించాలని అనుకుంటున్నామని, అనంతరం, ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎవరు లేచి …
Read More »ఏపీలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో..2019 లో టీడీపీకి అదే గతి..!
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ” ఆత్మగౌరవం ” అనే నినాదంతో తెలుగు గడ్డపై పుట్టిన ఎన్టీఆర్ తెలుగు దేశంపార్టీని స్థాపిస్తే .. టీడీపీ తో… హస్తం పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని తెలుగు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు . కష్టార్జితంతో పార్టీ పెట్టి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ బ్రతికి ఉంటే తట్టుకోలేక మరోసారి మరణించే వాడేమో అంటున్నారు. ఇటివల్లనే భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా …
Read More »చంద్రబాబు నిర్ణయంతో తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయనున్న 40నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు తాజాగా దేశ రాజకీయాల్లోనే వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయి పొత్తు ప్రకటించేందుకు ఇరుపార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా కావాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై పెద్ద …
Read More »తెలంగాణ ప్రజలు ఆలోచించాలి..ఇవి నగ్న సత్యాలు..!
తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు.శాసనసభ రద్దు తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శుక్రవారం నిర్వహించిన తొలి ప్రచార సభలో ప్రసంగించారు. శ్రావణ శుక్రవారం రోజు తొలి సభలో కాంగ్రెస్ వాళ్లను, కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ గతంలో మాదిరి విచ్చలవిడి ఎన్కౌంటర్లు లేవు. అరాచకాలు లేవు. ఎరువుల కోసం ఎదురుచూపులు లేవు. …
Read More »అధికారం కోసం కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం అతి జుగుప్సాకర చర్య
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు రాజకీయాల్లో ఈ విషయమే హాట్ టాపిక్గా మారింది. అటు మీడియా,ఇటు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా కాంగ్రెస్,టీడీపీ పొత్తుపై తీవ్ర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో స్ధాపించిన పార్టీ టీడీపీ …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చేరికకు ముహుర్తం ఖరారు..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కారేక్కేందుకు సిద్దం అయ్యారు.ఈ నెల 12 న తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ లో చేరుతునట్లు అయన స్వయంగా ప్రకటించారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనను టీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఆహ్వానాన్ని …
Read More »జనసే, బీజేపీ ఓట్ల చీలికతో ఢీలాపడుతున్న టీడీపీ.. కాంగ్రెస్, జనసేన, టీడీపీ ఓట్లతో దూసుకుపోనున్న వైసీపీ
ఏపీలో 2019 ఎన్నికల నేపథ్యంలో విపక్ష వైసీపీ నుంచి పోటి చేసేందుకు అభ్యర్ధుల తాకిడి ఎక్కువగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఎన్నో ఆశలతో సీనియర్గా ఉన్నా చంద్రబాబుని గెలిపించారు.అయితే నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడిన పిల్లి మొగ్గల ఆటపై ఏపీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.పోలవరం ఏదో …
Read More »రెండు రాష్ట్రాలలో సీట్లు సర్దుబాటు అయిపోయిందా?
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోతున్నాయా? అయితే ఇప్పుడు జరుగతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తులు తప్పవని అందరికీ తెలిసిపోతుంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ఎన్ని స్ధానాలు కేటాయించాలనే విషయమై మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. పొత్తు లేకుంటే ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న …
Read More »