అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు గోదావరి జిల్లాలోని పామర్రు నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గాదం కమలాదేవి(86) కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కమలాదేవి గతంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా, టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా, క్వాయర్ బోర్డు సభ్యురాలిగా సేవలు అందించారు. పీఏసీ చైర్మన్గా కూడా ఆమె పనిచేశారు.
Read More »కోదండరాంకు కాంగ్రెస్ షాక్..
మహాకూటమిలో సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. సీట్ల పంపకాలపై చర్చించేందుకు అంటూ సాగదీత సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఈ క్రమంలో సీట్ల సర్దుబాటును ఓ కొలిక్కి తెచ్చినప్పటికీ…అనూహ్యమైన షాక్ ఇచ్చింది. కాంగ్రెస్తో పొత్తు అంటే ఎలా ఉంటుందో…తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాంకు తెలియజెప్పింది. టీజేఎస్ పార్టీకి 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే, ఆ స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందంటూ మెలిక పెట్టినట్టు …
Read More »టీడీపీలో కలకలం.కూటమికి గుడ్బై..!
తెలంగాణలో ప్రతిపక్షాలు ఏర్పాటుచేసుకున్న మహాకూటమి చీలిక దిశగా సాగుతోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్నా… సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఓ అధికారిక ప్రకటన రాలేదు.అయితే, టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం మాత్రం సాగుతోంది. కానీ క్లారిటీ రాకపోవడంతో…ఆ పార్టీ నేతలు తీవ్రంగా మథనపడుతున్నారు. పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరీ పొత్తుపెట్టుకుంటే..కాంగ్రెస్ తమకు అవమానాన్నే మిగిల్చిందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు …
Read More »పరువు కాపాడుకునేందుకు ఉత్తమ్కుమార్ రెడ్డి ఇలా చేశాడేంటబ్బా..!
సీట్ల పంపకానికి ముందే విపక్ష కూటమి బీటలు వారుతోంది. కాంగ్రెస్ నాన్చివేత ధోరణిపై భాగస్వామ్య పక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో లాభమేమీ లేదని పార్టీలు నిర్ధారణకు వచ్చాయి. సీట్ల పంపకం చాలా ఆలస్యమైందని సీపీఐ, టీజేఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే విలువైన అవకాశం కోల్పోయామని సీపీఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో పోటీ చేయదలుచుకున్న 9 స్థానాలను సీపీఐ ప్రకటించింది. డిమాండ్ చేసిన స్థానాలు …
Read More »కోదండరాంకు షాక్….
టీఆర్ఎస్ ఇంకా సంతోషపడేది నెల రోజులే` ఇది టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా. సోమవారం కోదండరాం తన పార్టీ గుర్తు ప్రకటించిన సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ టీఆర్ఎస్ ఇంకా సంతోషపడేది నెలరోజులే అని అన్నారు. చెత్తను కాల్చాలన్నా.. హారతి పట్టాలన్నా అగ్గిపెట్టే ముఖ్యం. ఖచ్చితంగా పుల్లలు పెడతాం.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరేవరకు మా పని అదే అని కోదండరాం తెలిపారు. సీట్ల విషయమై సాయంత్రంలోపు కొలిక్కి వస్తుందన్నారు. కాగా, …
Read More »టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలనాత్మక నిర్ణయం..!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈక్రమంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ,కాంగ్రెస్,తెలంగాణ జనసమితి,సీపీఐలాంటి పార్టీలను ఒకే తాటిపై తీసుకొచ్చి మహకూటమి ఏర్పాటు చేయడంలో ఎల్ రమణ కీలక పాత్ర పోషించారు. ఈసందర్బంగా సీట్లపంపకం సందర్భంగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టి.జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అదేస్థానం నుండి …
Read More »వైసీపీ తీర్థం పుచ్చుకొనున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే..!
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,కాంగ్రెస్ పార్టీల మైత్రీ ఇరు పార్టీలలో పెద్ద రచ్చ లేపుతుంది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ మహనగరంలో గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి.అందులో భాగంగా శేరిలింగంపల్లి సీటు టీడీపీకి కేటాయించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అనుచరులు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే భిక్షపతి అనుచరుడు పెట్రోల్ పోసుకుని …
Read More »మహకూటమిలో ప్రకంపనలు..!
టీఆర్ఎస్ పార్టీ ఓటమి లక్ష్యంగా కాంగ్రస్ సారథ్యంలో ఏర్పాటైన మహాకూటమి ఆదిలోనే అబాసుపాలు కానుందా? కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు కూటమికి గుడ్బై చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ఏర్పాటుకు సీపీఐ ప్రధాన పాత్ర పోషించిందని అయినా, తమకు నిరాదరణే ఎదురవుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్-టీడీపీ-టీజేఎస్తో కలిసి ముసాయిదా సైతం ఏర్పాటు …
Read More »బీజేపీ రెండో జాబితా…ధ్వంసమైన బీజేపీ పార్టీ ఆఫీసు..!
తెలంగాణలో తమ సత్తా చాటుతామని, అవసరమైతే అధికారంలోకి వస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నేతలు..పట్టు కంటే ముందు పార్టీ కార్యాలయాలను కాపాడుకోవాల్సి వస్తోంది! టీఆర్ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. ఏకంగా పార్టీ కార్యాలయంపైనే విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే బీజేపీ అభ్యర్థుల …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి చేరతారని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ దివంగత సీఎం జలగం వెంగళరావు తనయుడు,అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెళ్ళి …
Read More »