నవంబరు 29, 2009..! ప్రపంచ చరిత్రలో సమున్నతంగా నిలిచిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చరిత్రాత్మక రోజు..! ఆత్మగౌరవ పోరాటాన్ని మలుపు తిప్పిన ఘట్టం..! స్వరాష్ట్ర ఉద్యమానికి కొండ గుర్తు..! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి.. సమైక్య పాలకుల దాష్టీకానికి ఉద్యమ సారథి గీసిన లక్ష్మణ రేఖ..! ఆరు దశాబ్దాల తెలంగాణ అరిగోసకు చరమగీతం పాడిన అకుంఠిత దీక్ష…! నాలుగు కోట్ల ప్రజల కోసం గులాబీ దళపతి ప్రాణాలు పణంగా పెట్టిన రోజు..! …
Read More »విరాళాల్లో కాంగ్రెస్ టాప్…భారీ మొత్తంలో నిధులు
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..డిసెంబర్ 11వ తేదీన ఫలితాల ప్రకటన రానున్న సంగతి తెలిసిందే. దీనితో విరాళాలు ఎంత అందాయో పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియచేశాయి. ఫారం 24 ఏ ప్రకారం ఎవరెంత విరాళమిచ్చారో పేర్కొంటూ ఆయా పార్టీల కార్యదర్శుల పేరిట విరాళాల లెక్కలని తెలియచేశారు. కాగా, ఈ జాబితాలో కాంగ్రెస్ టాప్లో నిలిచింది. కాంగ్రెస్కు రూ. 26 కోట్ల 65 లక్షల విరాళాలు వచ్చాయి. టీఆర్ఎస్కు …
Read More »ఓటమి గుర్తించే కోదండరాం ఇలా మాట్లాడుతున్నారా?
తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ పార్టీ చేతిలో బక్రా అయిపోయార?సాక్షాత్తు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ చేతిలోనే ఆయన వెన్నుపోటుకు గురవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆదివారం వరంగల్ నగరంలోని ఏకశిలానగర్లో ఉన్న టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ టీజేఎస్ అభ్యర్థి గాదె ఇన్నయ్యతోపాటు పలువురు టీజేఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ …
Read More »తెలంగాణ భవన్ కలకల..గాంధీభవన్ వెలవెల
రాజకీయ విశ్లేషకుల చూపంతా ఇప్పుడు తెలంగాణభవన్…గాంధీభవన్ వైపు పడింది. తెలంగాణ భవన్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం కేంద్ర కార్యాలయం కాగా…గాంధీభవన్ హస్తం పార్టీ యొక్క రాష్ట్ర కార్యాలయం అనే సంగతి తెలిసిందే. ఇది తెలిసిందే కదా? ఇందువల్లే విశ్లేషకుల చూపు ఆయా పార్టీ కార్యాలయాల వైపు పడుతోందా? అని ఆలోచించకండి. ఇది కాదు కారణం..సబ్బండ వర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి …
Read More »టీఆర్ఎస్పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతకు..ఢిల్లీ పెద్దల షాక్
మర్రి శశిధర్ రెడ్డి..తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల పర్వం తెరమీదకు వచ్చిన నాటి నుంచి మీడియాలో తెగ హడావుడి చేసేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో ఇష్టానుసారంగా జరుగుతోందని ఆరోపించడేమ కాకుండా హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలాగా ఈసీ వ్యవహరించిందని ఆరోపించారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓట్లు ఉంచి ఇతరులు ఓట్లు తొలగిస్తున్నరని విమర్శించారు. ఇంటి ఇంటికి వెళ్లి ఓటరు నమోదు చేయాలి కానీ …
Read More »ఇందుకే కాంగ్రెస్ అంటేనే నేతలకు, ప్రజలకు నచ్చనిది?
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు సీనియర్ నేతలంటే లెక్కేలేదా? మంత్రులు అయినా..పీసీసీ అధ్యక్షులు అయినా…జాతీయ స్థాయిలో పదవులు అలంకరించిన నాయకులైనా…ఆ పార్టీకి పూచికపుల్లతో సమానమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ అయిన మర్రి శశిధర్ రెడ్డికి టికెట్లు …
Read More »కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు రేవంత్ టీం కీలక భేటీ
తెలంగాణ టీడీపీకి గుడ్బై చెప్పి తన రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి మరోమారు కీలక నిర్ణయం తీసుకోనున్నారా? త్వరలో ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెబెల్స్గా మారి సొంత పార్టీకే చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా …
Read More »కోదండరాంను మేం గౌరవిస్తే..కాంగ్రెస్ దగ్గర అవమానపాలవుతున్నారు
తెలంగాణ సాధించేంత వరకు జేఏసీ చైర్మన్ కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పంచన చేరి అవమానాల పాలవుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మంత్రి హరీష్రావు సమక్షంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ…“వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వంత పాడుతున్నాడు. కోదండరాంపై కాంగ్రెస్ ఎంత కుట్ర చేసిందో, …
Read More »ఉత్తమ్ సీటుకు ఎసరుపెట్టిన రేవంత్, విజయశాంతి
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందా? పార్టీ నేతల అసంతృప్తి ఏకంగా ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే సమాచారం వస్తోంది. ఇద్దరు మిత్రపక్ష నాయకులు ఏకంగా ఢిల్లీ పెద్దలకే తమ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వైఖరి పట్ల ఆ పార్టీ నాయకులు …
Read More »ఉత్తమ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ కవిత..
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి సెల్ఫ్గోల్ చేసుకున్నారు. తనతో పాటుగా తన పార్టీ అయిన కాంగ్రెస్ సైతం నవ్వుల పాలయ్యేలా ఆయన వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎంపీ కవిత ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్తో ఆయన డిఫెన్స్లో పడిపోయారు.ఇంతకీ ఏం జరిగిందంటే…పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు దుబాయ్ వెళ్లి గల్ఫ్ కార్మికులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రభుత్వ తీరును …
Read More »